ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Simhachalam Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు

ABN, Publish Date - Apr 30 , 2025 | 10:40 AM

Simhachalam Tragedy: సింహాచలం అప్పన్న ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. చందనోత్సవం సందర్భంగా టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

1/9

సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు

2/9

సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు

3/9

శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు

4/9

కేజీహెచ్ మార్చురీ వద్ద రోధిస్తున్న మృతి చెందిన వెంకట్రావు బంధువులు

5/9

విశాఖ కేజీహెచ్‌ వద్ద మృతి చెందిన వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.

6/9

దర్శనానికి వచ్చి ఇలా తమ వారిని పోగొట్టుకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

7/9

కేజీహెచ్ మార్చురీ వద్ద మృతి చెందిన భార్యాభర్తలు మహేష్, శైలజ బంధువుల రోదన

8/9

మృతుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు భార్యాభర్తలు ఉమా మహేష్, శైలజ, వెంకటరత్నం, మహాలక్ష్మి వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

9/9

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు చెందిన పత్తి దుర్గా స్వామి నాయుడు , మణికంఠ మృతి చెందారు

Updated Date - Apr 30 , 2025 | 10:49 AM