ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Montha Cyclone Hits Andhra Pradesh: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. భారీ సంఖ్యలో నేల కొరిగిన చెట్లు..

ABN, Publish Date - Oct 28 , 2025 | 06:55 PM

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాన్ అలజడి సృష్టిస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ చెట్లు నేల కొరుగుతున్నాయి. రావులపాలెం నుండి కొత్తపేటకు వెళ్లే రహదారిపై వృక్షాలు నేలకొరిగాయి. పంచాయతీ సిబ్బంది జేసీబీల సాయంతో నేల కొరిగిన చెట్లను తొలగించారు.

1/9

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాన్ అలజడి సృష్టిస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

2/9

పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ చెట్లు నేల కొరుగుతున్నాయి.

3/9

రావులపాలెం జొన్నాడ సమీపంలో జాతీయ రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తున్న హైవే సిబ్బంది.

4/9

రోడ్డుపై పడ్డ భారీ వృక్షాన్ని జేసీబీ సాయంతో పక్కకు తొలగిస్తున్న హైవే సిబ్బంది.

5/9

రావులపాలెం గోదావరి బ్రిడ్జిపై తుఫాను వాతావరణ పరిస్థితి.

6/9

మొంథా తుపాన్ ప్రభావంతో భీకరంగా మారిపోయిన మేఘాలు.

7/9

రావులపాలెం నుండి కొత్తపేటకు వెళ్లే రహదారిపై వృక్షాలు నేలకొరిగాయి.

8/9

పంచాయతీ సిబ్బంది జేసీబీల సాయంతో నేల కొరిగిన చెట్లను తొలగించారు.

9/9

రోడ్డుపై చెట్లు విరిగిపడ్డంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి.

Updated Date - Oct 28 , 2025 | 06:56 PM