Home » KonaSeema
రామచంద్రాపురానికి చెందిన బాలిక రంజిత అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. బాలిక కుటుంబంతో పరిచయం ఉన్న వ్యక్తే ఆమెను చంపేసినట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో హత్య చేశారని పోలీసులు తెలిపారు.
రూ.582 కోట్ల జయలక్ష్మి సొసైటీ స్కాం బాధి తులకు న్యాయం కనుచూపు మేరలో కనిపించ డం లేదు. సీజ్ చేసిన ఆస్తులు వేలం వేసి న్యా యం చేసేందుకు సీఐడీ ప్రయత్నించడం లేదు. పదే పదే కేసులో వాయిదాలు కోరుతూ బాధితు లను ముప్పుతిప్పలు పెడుతోంది. స్కాం సమ యంలో సీజ్ చేసిన రూ.5.50 కోట్ల నగదు విడు దల చేయాల్సి ఉన్నా అదీ చేయడంలేదు. తాజా గా సొసైటీకి రుణ వసూళ్లు కింద జమయిన రూ.7.50 కోట్లు సీఐడీ ఏకంగా ఫ్రీజ్ చేసేసింది. వీటిని బాధితులు పంచుకోకుండా అకౌంట్లు స్తంభింపచేసింది. అదే సమయం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల కోసం ప్రోటోకాల్ను పక్కనపెట్టారు. సీఎం కాన్వాయ్ వెహికల్లో కాకుండా ఇన్నోవా కారులోనే బాధితుల వద్దకు వెళ్లారు.
కాకినాడ వైపు మొంథా తుఫాన్ ముంచుకొస్తోంది. ప్రచండ వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తోంది. కాకినాడ పోర్టు - తుని మధ్య మంగళవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సోమ, మంగళ, బుధవారం మూడు రోజులపాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది.
రాయవరంలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడికి కారణాలను అన్వేషించాలని ఆదేశాల్లో వెల్లడించింది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలని తెలిపింది.
చూడ్డానికి చిన్నగా కనిపించినా.. కుడితే మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతోంది. విషపుటీగల కారణంగా రెండు మండలాల్లోని ప్రజలు కంటి మీద కునుకులేకుండా అల్లాడిపోతున్నారు.
కొబ్బరి పేరు చెప్పగానే మనందరకీ గుర్తొచ్చేది కోనసీమ. ఎటుచూసినా పైరు పచ్చని వరి చేలు.. కల్పవృక్షాల్లాంటి కొబ్బరిచెట్లు.. వాటికి నలుదిక్కులా గెలలతో కొబ్బరి చెట్లు కనువిందు చేస్తాయి. కోనసీమ రైతుల బతుకు బండి కొబ్బరి పంటపైనే ఆధారపడి ఉంది.
అమలాపురం రూరల్, జూలై 20(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లి బాలయోగి ఘాట్ సమీపంలో మారిశెట్టి నాగభూషణం ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడిన బాత్రూమ్లో ఉన్న నాలుగు కోడిపిల్లలను ఆరు అడుగుల నల్లతాచు ఆదివారం మింగేసింది. కోళ్లు చేస్తున్న
ముమ్మిడివరం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): 216 జాతీయ రహదారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పంచాయతీ లక్ష్మీదేవిలంక సమీపంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు జై బుద్ధనగర్కు చెందిన పచ్చిమాల ల