ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: ఉత్తమ కార్యకర్తలకు మంత్రి లోకేష్ అభినందనలు

ABN, Publish Date - Mar 31 , 2025 | 04:03 PM

Minister Lokesh: యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను అభినందించారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

1/11

యలమంచిలిలో ఉత్తమ కార్యకర్తల సమవేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్

2/11

జూన్ నుంచి మనం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచన

3/11

కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ

4/11

భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలసికట్టుగా ముందుకుసాగాలని పిలుపునిచ్చిన మంత్రి లోకేష్

5/11

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకే అగ్రతాంబూలం, ఆ తర్వాతే ఎవరైనా అని లోకేష్ స్పష్టం చేశారు.

6/11

ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో మూడుసార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నామని, గ్రామస్థాయి అధ్యక్షుడికి కూడా పొలిట్ బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలన్న మంత్రి.

7/11

ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి లోకేష్ కార్యకర్తలను కోరారు.

8/11

ఉత్తమ కార్యకర్తలను మంత్రి లోకేష్ అభినందించారు.

9/11

సభ్యత్వం, మన టీడీపీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి అంశాల్లో అవార్డు అందుకున్న ధర్మాల ఆదిరెడ్డి అనే కార్యకర్తను ప్రత్యేకంగా అభినందించారు.

10/11

పలు సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన కార్యకర్తలు.

11/11

యలమంచిలిలో మంత్రి లోకేష్‌తో నేతలు.

Updated Date - Mar 31 , 2025 | 04:05 PM