ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పుట్టపర్తి చేరుకున్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 18 , 2025 | 08:22 PM

పుట్టపర్తి సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

1/6

హిందూపురం జిల్లా పుట్టపర్తి సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

2/6

మంగళవారం సాయంత్రం పుట్టపర్తి విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ చేరుకున్నారు.

3/6

సీఎం చంద్రబాబుకు అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు నేతలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రికి పుట్టపర్తిలోనే సీఎం చంద్రబాబు, లోకేశ్ బస చేయనున్నారు.

4/6

రాష్ట్రప్రభుత్వంతో పాటు సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్‌ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు.

5/6

రేపు శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొనున్నారు. ఈ ఉత్సవాలు నారాయణ సేవతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు రథోత్సవం సైతం నిర్వహించారు.

6/6

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, గోవిందరావు, కల్యాణ్ చక్రవర్తిలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Nov 18 , 2025 | 08:23 PM