ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP DGP: విజయనగరంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పర్యటన

ABN, Publish Date - Jan 28 , 2025 | 09:39 PM

విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా పని చేయాలని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

1/10

విజయనగరంలో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు పర్యటించారు.

2/10

డీజీపీ ద్వారక తిరుమల రావును మర్యాద పూర్వకంగా జిల్లా ఉన్నత అధికారులు కలిశారు.

3/10

డీజీపీని సన్మానించి, జ్ఞాపికను రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అందజేశారు.

4/10

పచ్చదనానికి ప్రతీకగా జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కును డీజీపీ ద్వారకా తిరుమల రావు నాటారు.

5/10

ఉత్తరాంధ్రలో గంజాయి నిర్మూలన, డ్రగ్ కంట్రోల్ చేయడమే ప్రధాన లక్ష్యమని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

6/10

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

7/10

సైబర్ క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డీజీపీ తెలిపారు.

8/10

సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకు డీజీపీ తిరుమల రావు వార్నింగ్ ఇచ్చారు.

9/10

డిజిటల్ అరెస్టు ద్వారా ఫోన్ , వీడియో కాల్స్ ద్వారా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

10/10

డిజిటల్ అరెస్టు అనేది అసలు లేదని డీజీపీ తిరుమల రావు స్పష్టం చేశారు.

Updated Date - Jan 28 , 2025 | 09:39 PM