Home » Dwaraka Tirumala Rao
Botcha Satyanarayana: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వస్తే ఏం చేస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తప్పు జరిగితే తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ మాటలు ఏమైపోయాయని నిలదీశారు. నకిలీ అధికారితో పోలీసుల ఫొటోలు తీసుకోవడమా అని ఫైర్ అయ్యారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అంటే గౌరవం ఉంది..ఆయనకు పదవి వచ్చిన తర్వాత డీజీపీ అనే సంగతి మర్చిపోయారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Andhrapradesh: సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళ కలిగిస్తోందని ఏపీ డీజీపీ ద్వారాక తిరుమల రావు అన్నారు. డిజిటల్ అరెస్టులపై ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లు ఉన్నాయన్నారు.
రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు, హోంమంత్రితోనూ డీజీపీ సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సామాజిక మాద్యమాల్లో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో..
డీజీపీ ఆఫీస్లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు.
Andhrapradesh: అనంతపురం పీటీసీలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎస్పీల ట్రైనింగ్లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘‘మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో మనం కార్నర్ అవుతున్నాము’’..
Andhrapradesh: ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పెట్టాలని.. ఆ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటువంటి కాల్స్ వస్తే తమకు సమాచారం ఇస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు, ఎన్డిపిఎస్ కేసులతో పాటు ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు...
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన (Madanapalle Incident) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..?..
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.