ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాజీ లేదు: జైశంకర్‌

ABN, Publish Date - May 11 , 2025 | 04:24 AM

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు.

న్యూఢిల్లీ, మే 10 : ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘‘కాల్పులు, సైనిక చర్యను ఆపే విషయంలో భారత్‌, పాక్‌ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయి.


ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా భారత్‌ అన్ని వేళలా రాజీలేని వైఖరిని కొనసాగించింది. ఇక మీదట కూడా అదే వైఖరి కొనసాగుతుంది’’ అని జైశంకర్‌ పోస్టు చేశారు.

Updated Date - May 11 , 2025 | 04:24 AM