ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం

ABN, Publish Date - May 11 , 2025 | 03:52 AM

ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

న్యూఢిల్లీ, మే 10: ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సైనిక చర్యను ఆపేందుకు భారత్‌, పాక్‌ ఓ అవగాహనకు వచ్చాయనే ప్రకటన నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 03:52 AM