ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan: పాకిస్థాన్‌లో రైలు హైజాకర్ల హతం

ABN, Publish Date - Mar 13 , 2025 | 06:08 AM

పాకిస్థాన్‌లో హైజాక్‌కు గురైన జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను విడిపించేందుకు చేపట్టిన సైనిక చర్య ముగిసిందని పాకిస్థాన్‌ ఆర్మీ ప్రకటించింది.

కరాచీ, మార్చి 12: పాకిస్థాన్‌లో హైజాక్‌కు గురైన జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను విడిపించేందుకు చేపట్టిన సైనిక చర్య ముగిసిందని పాకిస్థాన్‌ ఆర్మీ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తంగా 33 మంది హైజాకర్లను హతమార్చి వారి చెరలో ఉన్న 346 మంది బందీలను విడిపించినట్లు వెల్లడించింది. ఈ ఉదంతంలో 21 మంది ప్రయాణికులు, 28 మంది సైనికులు మృతి చెందినట్లు వెల్లడించింది. బలోచిస్థాన్‌ ప్రావిన్సులోని క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న రైలును మంగళవారం బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 13 , 2025 | 06:08 AM