Home » Pakistan
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన పరువు నష్టం కేసులో కోర్టు సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ ( Pakistan ) మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ ముహమ్మద్ చౌదరి దాఖలు చేసిన 20 బిలియన్ రూపాయల పరువు నష్టం కేసును ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది.
తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ (Pakistan) దృష్టి పెట్టకుండా.. భారత్పై (India) అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్పై అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది. అయోధ్య, సీఏఏ అంశాలను ప్రస్తావించి.. భారత్ చేతిలో అభాసుపాలయ్యింది.
కొన్ని సంవత్సరాల నుంచి భారత్, చైనా (India-China Border Conflict) మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం.. సాయుధ పోరాటానికి దారితీయొచ్చని అమెరికా నిఘా వర్గాలు (US Intelligence Reports) హెచ్చరించాయి. గతకొన్నేళ్ల నుంచి సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకోకున్నా.. ఇరుపక్షాల వారు భారీ స్థాయిలో సైనికుల్ని మోహరించడం, ఇలాంటి టైంలో చోటు చేసుకునే అపోహలు.. సాయుధ ఘర్షణకు ప్రేరేపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత అసిఫ్ అలీ జర్దారీ శనివారంనాడు ఎన్నికయ్యారు. పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి.
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాకిస్తాన్ ప్రధానిగా (Pakistan Prime Minister) ఎవరు ఎంపిక అవుతారు? అనే ఉత్కంఠకు తెరపడింది. షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) వరుసగా రెండోసారి దాయాది దేశం ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (Pakistan Muslim League - Nawaz) (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (Pakistan Peoples Party) (పీపీపీ)ల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉన్న షెహబాజ్.. ఆదివారం జాతీయ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్లో 336 ఓట్లకు గాను 201 ఓట్లు పొందారు.
పాకిస్థాన్ అణు, బాలిస్టిక్ క్షిపణుల తయారీకి వినియోగించే సరకు ఉందన్న అనుమానంతో చైనా(China) నుంచి కరాచీకి వెళ్తున్న ఓడను ముంబై(Mumbai)లోని న్హవా షెవా పోర్ట్లో భారత భద్రతా సంస్థలు శనివారం నిలిపేశారు. కస్టమ్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 23న కరాచీ నుంచి ఆ ఓడ బయల్దేరింది.
పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan) లో పరిస్థితులు రోజు రోజుకు మరింత దారుణంగా తయారవుతున్నాయి. దాడులు, వేధింపులు, నేరాలతో అట్టుడుకుతున్న పాక్ లో భద్రత అగమ్యగోచరంగా తయారైందని ఓ సర్వేలో వెల్లడైంది.
ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ (Pakistan).. తమ దేశ పరిస్థితుల్ని సరిదిద్దుకోవడంపై దృష్టి సారించకుండా భారత్పై (India) విషం కక్కడమే పనిగా పెట్టుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ని దోషిగా నిలబెట్టేందుకు కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాలు ప్రతిసారి బెడిసికొడుతున్నా, తీరు మార్చుకోకుండా పాక్ అదే వైఖరి కనబరుస్తోంది.
ఆమె ఒక ఎయిర్ హోస్టెస్ (Air Hostess).. ఎప్పట్లానే ఆరోజు కూడా తన విధులకు హాజరైంది.. అందరితోనూ స్నేహపూర్వకంగానే మెలిగింది.. విమానం ల్యాండ్ అయ్యేదాకా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది.. కానీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాక అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా పెద్ద షాకిచ్చింది. ఆమె ఇచ్చిన ఝలక్కి విమానయాన సంస్థే కదిలిపోయింది.