Home » Pakistan
పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని ఎస్ జైశంకర్ చెప్పారు.
తరచూ పాకిస్థాన్ హెడ్కోచ్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. సెలక్టర్లు, మెంటార్లు, సహాయక సిబ్బంది విషయంలో కూడా తరచూ మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ టెస్ట్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ జేసన్ గిలెస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా చేసిన వ్యాఖ్యలను కేంద్రం తిరస్కరించింది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పటికీ ఒకే విధానాన్ని అనుసరిస్తోందని తేల్చి చెప్పింది.
భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్దాన్ని తానే మధ్యవర్తిత్వం వహించి ఆపినట్లు ట్రంప్ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు అదే బాటలో చైనా నడుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ పాక్ నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగించిందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తాజాగా మాట్లాడారు. శనివారం జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో జర్దారీ మాట్లాడారు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో సన్నాహకంగా జనవరి 7 నుంచి శ్రీలంకతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ మ్యాచుల కోసం పాక్ సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.
ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తమకు దైవిక సాయం అందిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అన్నారు. తాము ఆ అనుభూతిని చెందామని చెప్పుకొచ్చారు. పాక్ చిన్నారుల రక్తం చిందడానికి అఫ్గానిస్థాన్ కారణమని నిందించారు. పాక్ కావాలో, ఉగ్ర సంస్థ టీటీపీ కావాలో తేల్చుకోవాలని తాలిబన్లకు తేల్చి చెప్పారు.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా రేపు(ఆదివారం) తుది పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
సంచలనాలకు కేంద్రబిందువైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిన్ - ఇ- ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఊహించని షాక్ తగిలింది.