Home » Pakistan
యుద్ధం ముగింపుపై ఇస్లామాబాద్కు వెళ్లి చర్చించబోమని తాము ఎప్పుడూ అనలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తాజాగా పేర్కొన్నారు. అమెరికా బలవంతంగా రుద్దుతున్న షరతులపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్పై మరింత తీవ్రంగా పడింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను అవకాశంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకోవాలనుకున్న పాకిస్థాన్ ఆశలపై ఇరాన్ నీళ్లు జల్లింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన రెండోసారి కూడా వాయిదా పడింది.
భారత్లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ సంస్థకు గట్టి దెబ్బ తగలింది. ఆ సంస్థ అధినేత మసూద్ అజహర్ సోదరుడైన మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్లో మరణించాడు.
పశ్చిమాసియాలో ఘర్షణలను తగ్గించేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పాక్ ప్రయత్నాలను ఇరాన్ తిరస్కరించింది.
ఇరాన్పై యుద్దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పాక్ వేదికగా చర్చలు మొదలయ్యాయి. ఈజిప్ట్ విదేశాంగ శాఖ మంత్రి ఇస్లామాబాద్లో పాక్ విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం అయ్యారు. త్వరలో ఆయన సౌదీ అరేబియా, తుర్కియే మంత్రులు, పాక్ ప్రధానితో కూడా సమావేశం కానున్నారు.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న పాకిస్థాన్ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టేసింది.
కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ ఇప్పటి కూడా పెద్ద సంఖ్యలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని.. ఇండియాను, కాశ్మీర్ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ రిపోర్టు తెలిపింది.
పాకిస్థాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు పాక్ క్రికెటర్ నసీం షాను చిక్కుల్లో నెట్టాయి. అంతేకాక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సదరు ఆటగాడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీయ ప్లేయర్లు పీఎస్ఎల్ను వీడగా.. ఆ జాబితాలో కామెంటేటర్లు కూడా చేరినట్లు సమాచారం.