Home » Pakistan
ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తమకు దైవిక సాయం అందిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అన్నారు. తాము ఆ అనుభూతిని చెందామని చెప్పుకొచ్చారు. పాక్ చిన్నారుల రక్తం చిందడానికి అఫ్గానిస్థాన్ కారణమని నిందించారు. పాక్ కావాలో, ఉగ్ర సంస్థ టీటీపీ కావాలో తేల్చుకోవాలని తాలిబన్లకు తేల్చి చెప్పారు.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా రేపు(ఆదివారం) తుది పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
సంచలనాలకు కేంద్రబిందువైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిన్ - ఇ- ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఊహించని షాక్ తగిలింది.
ఈ ఏడాది ఇప్పటివరకూ సౌదీ అరేబియా దాదాపు 56 వేల మంది పాక్ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించింది. ఈ బిచ్చగాళ్ల మాఫియాతో భయపడి పోయిన యూఏఈ కూడా పాక్ జాతీయులకు వీసాల జారీని తగ్గించేసింది.
శ్రీ సత్యసాయి జిల్లా దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇటీవల పాకిస్థాన్ అనుకూల నినాదాలతో సంచలనం రేపాడు. అతను ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు.
కండోమ్స్పై జీఎస్టీని తగ్గించేందుకు అనుమతించాలంటూ పాక్ చేసిన ప్రతిపాదనను ఐఎమ్ఎఫ్ తిరస్కరించింది. ఆదాయం ఆశించిన మేర పెరగని ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను రేటును తగ్గించేందుకు అనుమతించలేమని పేర్కొంది.
తమ గగనతలంలోకి రాకుండా భారత్ విమానాలపై విధించిన నిషేధాన్ని పాక్ జనవరి 23 వరకూ పొడిగించింది. ఇందుకు సంబంధించి నోటామ్ జారీ చేసింది.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు పాకిస్థాన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ కూడా ఆలస్యంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.