ఇండిగోలో మరో 3.4 శాతం షేర్ల అమ్మకం
ABN, Publish Date - May 27 , 2025 | 02:45 AM
ఇండిగో ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వా ల్ మరో విడత షేర్ల అమ్మకానికి సిద్ధమయ్యారు. మంగళవారం తనకు, తన కుటుంబ ట్రస్టుకు ఇండిగో ఈక్విటీలో ఉన్న...
న్యూఢిల్లీ: ఇండిగో ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వా ల్ మరో విడత షేర్ల అమ్మకానికి సిద్ధమయ్యారు. మంగళవారం తనకు, తన కుటుంబ ట్రస్టుకు ఇండిగో ఈక్విటీలో ఉన్న 13.5% వాటాలో 3.4ు వాటా (1.32 కోట్ల షేర్లు) అమ్మకానికి పెడుతున్నారు. ఒక్కోటి రూ.5175 చొప్పున ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఈ షేర్లను అమ్మకానికి పెట్టారు. ఈ అమ్మకం ద్వారా గంగ్వాల్ కుటుంబానికి రూ.6,831 కోట్లు లభిస్తాయని అంచనా.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 27 , 2025 | 02:46 AM