ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan Criticism: విధ్వంసం నుంచి వికాసం వైపు...

ABN, Publish Date - Jun 05 , 2025 | 06:28 AM

తెనాలిలో కరుడుగట్టిన రౌడీలను పరామర్శించి ఆయన తన నేర స్వభావాన్ని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.

పోస్టర్‌ను ఆవిష్కరించిన పల్లా

గాజువాక (విశాఖపట్నం), జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుంది. తెనాలిలో కరుడుగట్టిన రౌడీలను పరామర్శించి ఆయన తన నేర స్వభావాన్ని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఏడాది పాలనపై రూపొందించిన ‘విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం’ పోస్టర్‌ను బుధవారం ఆయన గాజువాక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 06:28 AM