ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా జగన్నాథ రథయాత్ర

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:04 AM

నారదముని భక్త బృందం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది.

నందికొట్కూరులో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న భక్తులు

నందికొట్కూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నారదముని భక్త బృందం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. గురువారం సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రారంభమై వాసవి కల్యాణ మండపం నుంచి పటేల్‌ సెంటర్‌ మీదుగా చౌడేశ్వరి దేవాలయం వరకు ఈ రథయాత్ర సాగింది. ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:04 AM