• Home » Nandyal

Nandyal

నంద్యాలలో విషాదం.. పెళ్లి పత్రిక వివాదంతో యువకుడు ఆత్మహత్య

నంద్యాలలో విషాదం.. పెళ్లి పత్రిక వివాదంతో యువకుడు ఆత్మహత్య

నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అక్క పెళ్లి పత్రికకు సంబంధించిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన సంజపోగు కల్యాణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

శ్రీశైలం ఆలయంలో  నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

శ్రీశైలం ఆలయంలో నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

నంద్యాల జిల్లాలో భార్యపై బాణంతో దాడికి యత్నం

నంద్యాల జిల్లాలో భార్యపై బాణంతో దాడికి యత్నం

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై భర్త పులిచెర్ల వెంకటేశ్వర్లు బాణంతో దాడి చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అత్త గుళ్ల కోటమ్మ తీవ్రంగా గాయపడింది.

నంద్యాల ప్రియాంకనగర్‌లో షాకింగ్ ఘటన.. పార్క్ చేసిన బైకులకు నిప్పు

నంద్యాల ప్రియాంకనగర్‌లో షాకింగ్ ఘటన.. పార్క్ చేసిన బైకులకు నిప్పు

నంద్యాల ప్రియాంక నగర్‌లో అనుమానాస్పద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ చేసిన 5 ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి.

నంద్యాలలో ఫకీరు వేషంలో దొంగతనం..

నంద్యాలలో ఫకీరు వేషంలో దొంగతనం..

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌరదిన్నె గ్రామంలో ఫకీరు వేషంలో వచ్చిన ఓ దుండగుడు మహిళను మోసం చేసి రూ.50 వేల నగదును అపహరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

విధుల్లో అలసత్వం వద్దు

విధుల్లో అలసత్వం వద్దు

విధుల్లో అలసత్వం వద్దని జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్‌ శాంతాబాయి అన్నారు.

విపత్తుల నివారణకు చర్యలు చేపట్టాలి

విపత్తుల నివారణకు చర్యలు చేపట్టాలి

జిల్లాలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు.

 ప్రమాద బీమా చెక్కు అందజేత

ప్రమాద బీమా చెక్కు అందజేత

విద్యుదాఘాతంతో మృతి చెందిన హార్వెస్టర్‌ డ్రైవర్‌ కుటంబానికి ఎమ్మెల్యే జయసూర్య రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

పట్టణంలోని శేషశయనా రెడ్డి నగర్‌, గాంధీనగర్‌లో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి