Home » Nandyal
పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్ (చెత్త రహిత సంస్థలు) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
నంద్యాల జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కురిసిన అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచాయి. ముఖ్యంగా నంద్యాల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన దంచికొట్టింది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసింది. నంద్యాల జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
శ్రీశైలం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెచ్చెరువు సమీపంలో ఇవాళ(శుక్రవారం) అగ్నిప్రమాదం జరిగింది. అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటవీ సంపద కళ్లముందే కాలిపోయింది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన 'వెల్త్ అండ్ హెల్త్ సొల్యూషన్ స్కీమ్' సంస్థ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ సంస్థకు సంబంధించిన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు.