• Home » Nandyal

Nandyal

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్‌మాల్‌ చేసింది మార్కెటింగ్‌ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ పక్కనే ఉన్న కొటాక్‌ మహేంద్ర బ్యాంకు ఉంది.

Muniseshi Reddy: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

Muniseshi Reddy: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పాణ్యం మండలం కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో (96) మృతిచెందారు.

BC Janardhan Hit Out Jagan: సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తారా?.. జగన్‌పై మంత్రి సీరియస్

BC Janardhan Hit Out Jagan: సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తారా?.. జగన్‌పై మంత్రి సీరియస్

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉండే నాయకుడు చంద్రబాబు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు.

Srisailam Landslides: శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

Srisailam Landslides: శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లె ఘాట్ రోడ్డులోని తుమ్మలబైలు, చింతల వద్ద రోడ్డుపైకి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

కార్తీకమాసం ప్రారంభం‌కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

నంద్యాల జిల్లాలో యువకుడికి కులం కష్టాలు

నంద్యాల జిల్లాలో యువకుడికి కులం కష్టాలు

నంద్యాల జిల్లా, బ్రహ్మంగారి మఠం, బుడగజంగాల కాలనీకి చెందిన వెంకటేష్ డాక్టర్ కావాలని చిన్నప్పటినుంచి లక్ష్యంగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులు చేసి అతికష్టం మీద వెంకటేష్‌ను చదివిస్తున్నారు.

PM Modi Srisailam visit: ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

PM Modi Srisailam visit: ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

సరళీకృత జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొంటారని మాధవ్ తెలిపారు.

Janardhan Reddy AP Welfare Schemes: సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్

Janardhan Reddy AP Welfare Schemes: సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్

సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీ నేతలతో చర్చకు ఎక్కడైనా సిద్ధమే మంత్రి సవాల్ చేశారు. గత 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ చేస్తే.. నేడు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.

Srisailam Dasara:చివరి రోజుకు దసరా మహోత్సవాలు

Srisailam Dasara:చివరి రోజుకు దసరా మహోత్సవాలు

నేటి సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లు నందివాహనంపై ఆశీనులై పూజలందుకోనున్నారు. నందివానంపై ఆది దంపతులకు ఆలయ ఉత్సవం, జమ్మివృక్షం వద్ద శమీపూజలు చేయనున్నారు. రాత్రి శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.

‘2.0 విధానాన్ని రద్దు చేయాలి’

‘2.0 విధానాన్ని రద్దు చేయాలి’

రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో ఉపయోగించే 2.0 విధానాన్ని రద్దు చేయాలని స్టాంప్స్‌ రైటర్స్‌ అండ్‌ వెండర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్‌, రమేశ్‌ డిమాండు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి