• Home » Nandyal

Nandyal

నంద్యాల జిల్లాలో ఆ పులి మరణంపై క్లారిటీ ఇచ్చిన హెచ్ఎల్‌సీ అధికారులు

నంద్యాల జిల్లాలో ఆ పులి మరణంపై క్లారిటీ ఇచ్చిన హెచ్ఎల్‌సీ అధికారులు

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పులి మృతిపై ఉన్నత స్థాయి కమిటీ క్షేత్రస్థాయి విచారణ చేపట్టిందని డిప్యూటీ డైరెక్టర్ విగ్నేశ్ అప్పావ్ పేర్కొన్నారు.

శ్రీశైలం దేవస్థానం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ఇబ్బందులు.. ఆ సంస్థపై దేవాదాయ శాఖ ఆంక్షలు

శ్రీశైలం దేవస్థానం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ఇబ్బందులు.. ఆ సంస్థపై దేవాదాయ శాఖ ఆంక్షలు

శ్రీశైలం దేవస్థానంలో ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర యా‌ప్‌లో టికెట్ల బుకింగ్ ప్రక్రియలో అంతరాయం నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ధ్యానంతో ఒత్తిడిని అధిగమించొచ్చు

ధ్యానంతో ఒత్తిడిని అధిగమించొచ్చు

పోలీస్‌ సిబ్బంది శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని రిటైర్డ్‌ డీజీపీ ఆదిత్య ఆర్య పేర్కొన్నారు.

యాజమాన్య పద్ధతులు పాటించాలి

యాజమాన్య పద్ధతులు పాటించాలి

ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి లాభసాటి దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారులు వెంకటేశ్వర్లు, అధికారి గంగాధర్‌ రైతులకు సూచించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పార్టీ శ్రేణులకు సూచించారు.

సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల మీదుగా వెళ్తున్న కేసీ కెనాల్‌ నూనెపల్లె సప్లయ్‌ చానల్‌ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజకుమారి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు.

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..

నంద్యాల పట్టణ శివారులోని వైఎస్ నగర్‌లో ఆరేళ్ల చిన్నారి మిస్సింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. అయితే కొన్ని గంటల్లోనే చిన్నారి ఆచూకీ లభించడంతో పోలీసులతో పాటు, స్థానికులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.

కుమారుడికి భారం కాకూడదని..

కుమారుడికి భారం కాకూడదని..

వయోభారం.. అనారోగ్యంతో కుమారుడికి భారం కాకూడదనుకొని ఓ వృద్ధ దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు..

డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు..

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి