• Home » Nandyal

Nandyal

Srisailam Temple: శ్రీశైలంలో ఇలాంటివి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు

Srisailam Temple: శ్రీశైలంలో ఇలాంటివి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు

శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రార్థనలు, అసాంఘిక కార్యకలాపాలపై దేవస్థానం ఈవో ఆంక్షలు విధించారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమని.. చర్యలు తప్పవని హెచ్చరించారు.

CEC Gyanesh Visits Srisailam: శ్రీశైలానికి చేరుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. జై భారత్- జై హింద్ అంటూ నినాదాలు..

CEC Gyanesh Visits Srisailam: శ్రీశైలానికి చేరుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. జై భారత్- జై హింద్ అంటూ నినాదాలు..

డిసెంబర్ 20న ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో మహాహారతి కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దంపతులు పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరుతారు. అక్కడ గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయడంపై యువతి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న రీల్స్ తనవే అని... శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.

Chocolate Scare in Nandikotkur: కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత

Chocolate Scare in Nandikotkur: కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత

చాక్లెట్లు తిన్న 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తినటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. కనురెప్పలు నల్లగా మారటం, కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

Srisailam Temple: భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

Srisailam Temple: భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన 14 రకాల సేవలను ఆన్‌లైన్‌లో పొంది వీలు కల్పించింది ప్రభుత్వం. ఈ సేవలను 9552300009 నెంబర్‌కు హాయ్ అని పంపించి సేవలు బుక్ చేసుకోవచ్చిన ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్‌మాల్‌ చేసింది మార్కెటింగ్‌ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ పక్కనే ఉన్న కొటాక్‌ మహేంద్ర బ్యాంకు ఉంది.

Muniseshi Reddy: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

Muniseshi Reddy: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పాణ్యం మండలం కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో (96) మృతిచెందారు.

BC Janardhan Hit Out Jagan: సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తారా?.. జగన్‌పై మంత్రి సీరియస్

BC Janardhan Hit Out Jagan: సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తారా?.. జగన్‌పై మంత్రి సీరియస్

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉండే నాయకుడు చంద్రబాబు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు.

Srisailam Landslides: శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

Srisailam Landslides: శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లె ఘాట్ రోడ్డులోని తుమ్మలబైలు, చింతల వద్ద రోడ్డుపైకి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

కార్తీకమాసం ప్రారంభం‌కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి