ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్నేహితుడి కుటుంబానికి చేయూత

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:53 AM

వెలుగోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థుల్లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు.

ఆర్థిక సాయం అందజేస్తున్న మిత్రులు

వెలుగోడు, జూలై 25(ఆంధ్రజ్యోతి): వెలుగోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థుల్లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. స్నేహితులంతా కలిసి రూ.50,500 స్నేహితుడి భార్య అపర్ణకు శుక్రవారం అందజేశారు. ఆ నిధులను చిన్నారుల చదువులకు వినియోగించుకోవాలని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఖాదర్‌వలి, శేషు, రాజశేఖర్‌, గోవర్ధన్‌, జావీద్‌, రవూఫ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:53 AM