ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Separate Science Marks: సైన్స్‌ మార్కులు విడివిడిగా ప్రకటించాలి

ABN, Publish Date - Apr 16 , 2025 | 03:16 AM

పదో తరగతి ఫలితాల్లో ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు విడిగా మార్కులు ఇవ్వాలని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు సీవీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులకు వేర్వేరుగా మార్కులు ప్రకటించాలని ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ కోరారు. వేర్వేరుగా ఫలితాలు ప్రకటించడంవల్ల విద్యార్థులకు వారి సామర్థ్యం ఏ సబ్జెక్టులో బాగుందో తెలుసుకునే అవకాశం కలగుతుందన్నారు. పరీక్షలు, మూల్యాంకనం వేర్వేరుగా ఉన్నందున మార్కులు కూడా విడివిడిగా ప్రకటించాలని కోరారు.

Updated Date - Apr 16 , 2025 | 03:16 AM