ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వికాసం వైపు ఏపీ అడుగులు: సత్యకుమార్‌

ABN, Publish Date - Jul 11 , 2025 | 04:57 AM

ప్రపంచ ప్రఖ్యాత ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) నివేదిక పరిశీలిస్తే ఏపీ వికాసం వైపు ఉరకలేస్తోందన్న విషయం స్పష్టమవుతోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు.

అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) నివేదిక పరిశీలిస్తే ఏపీ వికాసం వైపు ఉరకలేస్తోందన్న విషయం స్పష్టమవుతోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్రాలతో పోటీ పడుతూ అత్యంత ఆకర్షణీయ రాష్ట్రంగా ఉందని ఈఐయూ నివేదిక విడుదల చేసినట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గణనీయ మార్పు సీఎం చంద్రబాబు బ్రాండ్‌ విలువను తెలియజేస్తోందని పేర్కొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 04:57 AM