ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విశాఖ: వైసీపీ నేతల్లో కొత్త భయం

ABN, Publish Date - Jun 12 , 2024 | 08:58 AM

విశాఖ: సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన విశాఖ వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కొత్త సెంటిమెంట్ వారిని భయపెడుతోంది. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో ఇది మీరీ ఎక్కువగా కనిపిస్తోంది.

విశాఖ: సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన విశాఖ వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కొత్త సెంటిమెంట్ వారిని భయపెడుతోంది. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో ఇది మీరీ ఎక్కువగా కనిపిస్తోంది. అటు ఉమ్మడి జిల్లాతోపాటు.. ఇటు విభజిత జిల్లాల అధ్యక్షులుగా పనిచేసినవారికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. పార్టీ అధ్యక్షులు ఎన్నికల బరిలోకి దిగితే ఓడిపోతారనే సెంటిమెంట్ టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది. దీంతో ఈ పదవి చేపట్టిన నేతల వెన్నులో వణుకు పుడుతోందట. ఇక తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని, ఏ ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం లేదని భయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝి

ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు..

అమిత్ షాకు బీజేపీ నేతల ఘన స్వాగతం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 12 , 2024 | 08:58 AM

Advertising
Advertising