అమిత్ షాకు బీజేపీ నేతల ఘన స్వాగతం
ABN, Publish Date - Jun 12 , 2024 | 07:20 AM
కృష్ణాజిల్లా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయనకు బీజేపీ నేతలు పురందేశ్వరి, లోకేష్, సుజనాచౌదరి, సీఎం రమేష్ తదితరులు స్వాగతం పలికారు.
కృష్ణాజిల్లా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయనకు బీజేపీ నేతలు పురందేశ్వరి, లోకేష్, సుజనాచౌదరి, సీఎం రమేష్ తదితరులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరికాసేపట్లో అమిత్ షాకు చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. అనంతరం నోవటెల్ హోటల్కు వెళ్లనున్నారు. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అమిత్ షా హాజరవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 12 , 2024 | 07:20 AM