ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చెక్ పోస్ట్‌ల వద్ద ఈసీ నిఘా

ABN, Publish Date - Apr 12 , 2024 | 11:34 AM

అమరావతి: ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, బంగారం, ఉచితాలు వంటి వాటిని డంప్ చేస్తున్నారు.

అమరావతి: ఏపీ(AP)లో ఎన్నికల వేడి (Election Heat) రోజు రోజుకు పెరుగుతోంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, బంగారం (Gold), ఉచితాలు వంటి వాటిని డంప్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా చెక్‌పోస్టుల వద్ద ఎన్నికల కమిషన్ నిఘా (Election Commission vigilance) పెంచింది. ఇప్పటికే రాష్ఠ్ర వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్డీ కోట్లలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 11:38 AM

Advertising
Advertising