• Home » Election Commission

Election Commission

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

మున్సిపల్ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఓటు వేయడానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా అర్హులు కారని చెప్పింది.

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ అభ్యర్థి మృతిచెందడంతో ఆరో వార్డులో పోలింగ్‌ను వాయిదా వేశారు అధికారులు.

ఎన్నికల కమిషన్‌కు బడ్జెట్‌లో భారీగా నిధుల పెంపు

ఎన్నికల కమిషన్‌కు బడ్జెట్‌లో భారీగా నిధుల పెంపు

ఎన్నికల కమిషన్‌కు 2025-26లో రూ.304.98 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, 2026-27 బడ్జెట్‌లో ఈ మెుత్తాన్ని రూ.382.22 కోట్లకు పెంచారు.

రాజకీయ పార్టీగా జాగృతి.. ఈసీకి కవిత దరఖాస్తు

రాజకీయ పార్టీగా జాగృతి.. ఈసీకి కవిత దరఖాస్తు

తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లు సమాచారం.

Rahul Gandhi: ఓటు చోరీ ముమ్మాటీకీ దేశద్రోహ చర్యే.. బీఎంసీ ఓట్ల లెక్కింపు వేళ రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఓటు చోరీ ముమ్మాటీకీ దేశద్రోహ చర్యే.. బీఎంసీ ఓట్ల లెక్కింపు వేళ రాహుల్ గాంధీ

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పదారి పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లిందని ఆరోపించారు.

Mamata Banerjee: ఎస్ఐఆర్ కోసం బీజేపీ యాప్.. ఈసీపై మమత సంచలన ఆరోపణ

Mamata Banerjee: ఎస్ఐఆర్ కోసం బీజేపీ యాప్.. ఈసీపై మమత సంచలన ఆరోపణ

ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఈసీ అన్నిరకాల తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. అర్హులైన వారిని చనిపోయినట్టుగా చూపిస్తోందని.. వృద్ధులు, అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తూ వేధిస్తోందన్నారు.

UP SIR: ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

UP SIR: ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

ఉత్తరప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రచురించింది. యూపీ ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లులేని వారు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ లో కానీ, బూత్ లెవెల్ అధికారులను సంప్రదించి కానీ.. ఫిబ్రవరి 6లోగా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చని ఆ రాష్ట్ర సీఈఓ రిన్వా తెలిపారు.

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.

Madhya Pradesh  SIR: మధ్యప్రదేశ్‌ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు

Madhya Pradesh SIR: మధ్యప్రదేశ్‌ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు

మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు.

Local Body Elections: మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

Local Body Elections: మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి