• Home » Election Commission

Election Commission

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.

Madhya Pradesh  SIR: మధ్యప్రదేశ్‌ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు

Madhya Pradesh SIR: మధ్యప్రదేశ్‌ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు

మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు.

Local Body Elections: మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

Local Body Elections: మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.

Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంఘిస్తున్నారు.. కవిత ఫైర్

Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంఘిస్తున్నారు.. కవిత ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు.

SIR: ఎస్ఐఆర్ గడువు 7 రోజులు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం

SIR: ఎస్ఐఆర్ గడువు 7 రోజులు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం

ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది.

BLO Remuneration-EC: బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం

BLO Remuneration-EC: బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం

ఓటర్ జాబితా సంబంధిత విధుల్లో పాల్గొనే బీఎల్ఓ, సూపర్‌వైజర్‌ల పారితోషికాన్ని ఈసీ పెంచింది. ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు హానరేరియమ్‌ను కూడా ప్రకటించింది.

CEC: బీఎల్ఓల మరణాలపై సీఓలను నివేదిక కోరిన సీఈసీ

CEC: బీఎల్ఓల మరణాలపై సీఓలను నివేదిక కోరిన సీఈసీ

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న పలువురు బీఎల్ఓలు తీవ్రమైన పనిభారం, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మూడు వారాల్లో 16 మంది మరణించినట్టు కథనాలు రావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది.

SIR: ఓటర్ల జాబితాలో అవకతవకలపై సవాలు చేయండి.. రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం

SIR: ఓటర్ల జాబితాలో అవకతవకలపై సవాలు చేయండి.. రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం

బిహార్ తరహాలో కాకుండా ఈసారి ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు కనిపించినా లీగల్ టీమ్‌ల సాయంతో అభ్యంతరాలు తెలియజేయాలని, ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అప్పీల్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు సూచించారు.

Jubilee Hills assembly bypoll concluded peacefully: పోలింగ్‌ 50శాతం లోపే

Jubilee Hills assembly bypoll concluded peacefully: పోలింగ్‌ 50శాతం లోపే

చెదురుమదురు ఘటనలు, స్వల్ప ఉద్రిక్తతలు మినహా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది...

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం .. భారీ బందోబస్తు

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం .. భారీ బందోబస్తు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి