ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమరావతి రైతులపై కేసులు కొట్టివేసిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2024-12-14T15:19:43+05:30

రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసులు కొట్టివేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందులోభాగంగా లోక్ అదాలత్‌లో కేసులను కొట్టి వేయాలని నిర్ణయించింది. మంగళగిరి కోర్టుకు చేరుకున్న రైతులు.. లోక్ అదాలత్‌లో పాల్గొనున్నారు. అయితే గత జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అని ప్రకటించడంతో.. రాజధాని అమరావతి కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు.

రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసులు కొట్టివేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందులోభాగంగా లోక్ అదాలత్‌లో కేసులను కొట్టి వేయాలని నిర్ణయించింది. మంగళగిరి కోర్టుకు చేరుకున్న రైతులు.. లోక్ అదాలత్‌లో పాల్గొనున్నారు. అయితే గత జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అని ప్రకటించడంతో.. రాజధాని అమరావతి కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్నదాతలపై గత వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రైతులపై నమోదైన కేసులు కొట్టివేయాలని భావిస్తుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2024-12-14T15:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising