ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Talasani Srinivas Yadav: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండగలు

ABN, Publish Date - Jan 14 , 2024 | 01:02 PM

పండగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్: పండగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన చిన్నతనం నుచి పతంగులు ఎగిరేయడం అలవాటు అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో పతంగుల పండగ జరుపుకోవడం ఆనవాయితీ అని అన్నారు. మన ఆచారాలు, సాంప్రదాయాలను పెంపొందించే పండుగలను ఘనంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది ఏపీకి వెళ్లి పండగ జరుపుకునే వాడిని అని, కానీ ఈ సారి కుటుంబ సభ్యులతోనే జరుపుకుంటున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం భోగి పండగను అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే భోగి మంటలు వేశారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 01:02 PM

Advertising
Advertising