Home » Andhrajyothi
కావలసిన పదార్థాలు: బాదం పప్పులు - 20, మైదా - రెండు కప్పులు, రవ్వ - రెండు స్పూన్లు, పసుపు - అర స్పూను, ఉప్పు- అర స్పూను, నెయ్యి - మూడు స్పూన్లు, చక్కెర - రెండు కప్పులు, యాలకుల పొడి - అర స్పూను, కుంకుమ పువ్వు - కొన్ని రేకులు, నీళ్లు, నూనె - తగినంత.
డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుగోలు చేయాలి. హాల్ విశాలంగా ఉండాలి. కిచెన్ పెద్దగా ఉండాలి. చాలామంది కోరుకునేది ఇదే.
ఎండలు పెరిగిపోతున్నాయి... నోరెండి పోతోంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. జ్యూస్ తాగుదామంటే షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరుగుతా యోనన్న భయం.
ఓ వైపు హీరోగా, మరోవైపు రచయిత, దర్శకుడిగా రాణిస్తున్నారు అడివి శేష్. వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో... తాజాగా ‘డెకాయిట్’గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
చిటపటమంటూ, వంటగదంతా పరిమళించే కరివేపాకుని అవసరం తీరాక ఏరివేస్తుంటారు దయలేని తెలుగువారు. కరివేపాకు లేనిదే తాలింపు లేదు.
రావిచెట్టు - శాంతి, ఆయురారోగ్యాలకు సంకేతం అంటుంది అధర్వణ వేదం. వృక్షాల్లో అశ్వత్థవృక్షాన్ని నేనేననీ, ఈ మహావృక్షం మూలాలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నాయని, ఇది దివ్యవృక్షం అనీ గీతాకారుడు నొక్కి చెప్పాడు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? ఆపరేషన్ కగార్ డెడ్లైన్ ముగిసినా కూడా గణపతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఆపరేషన్ కగార్తో అయినా ..
రోజు రోజుకు సాంకేతికత కొత్త రూపును సంతరించుకుంటోంది. గతంలో ఉన్నత విద్యావంతులకే పరిమితమైన టెక్నాలజీ.. రైతులు, సామాన్యుల అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడు మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మీ భూముల వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి.. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిస్తుండగా.. మధ్యాహ్నం సమయంలో బయటకెళితే చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటగా.. మండుతున్న ఎండలకు జనం బయటకెళ్లడానికి..
పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది.