Home » Andhrajyothi
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
వేగించిన ధాన్యపు గింజలను ‘భృష్ఠధాన్యం’ అంటారు. వేడి తాకిడితో గింజ స్వభావం మారుతుంది.
డాక్టర్లు, రిపోర్టులు కాదు... చిన్న చిన్న గ్యాడ్జెట్లు దేహదృఢత్వాన్నీ, ఆరోగ్యస్థితినీ అంచనా వేస్తున్నాయి.
పాల ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు, ఈ- వేస్ట్...ఇలా చెప్పుకొంటూపోతే పొడిచెత్త లిస్ట్ చాలానే ఉంటుంది.
తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇప్పటికే మలయాళ అనువాదాలతో పరిచయమైన దీప థామస్ తొలిసారిగా స్ట్రయిట్ సినిమా చేస్తోంది.
పాపడ్కి సబ్జీ.. తయారీకి కావాల్సినవి..అప్పడాలు - అయిదు, పెరుగు - కప్పు నెయ్యి - స్పూను, జీలకర్ర - స్పూను, ఇంగువ - కాస్త, కారం - స్పూను, పసుపు - అర స్పూను, ధనియాల పొడి - స్పూను
మనదేశంలో ప్రతీ రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
ఆ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత.... దాని చుట్టూ సముద్రం... ఒకవేళ ఖైదీలు తప్పించుకుని సముద్రంలోకి దూకితే, క్షణాల్లో శరీరం గడ్డకట్టిపోయేంత చల్లటి నీళ్లు.