Home » Andhrajyothi
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ ఫస్ట్ మ్యాచ్ శుక్రవారం (నేడు) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా జరగబోతోంది. మరి గెలుపెవరిది?...
ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్ వ్యవసాయ శాఖను ఆదేశించారు.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఊసు లేదు. ఉన్నవి మూసేసుకోవలసిన పరిస్థితి.
పంచాయతీరాజ్ ఇంజనీర్-ఇన్-చీ్ఫ కార్యాలయంలో పాలన పడకేసింది. పెండింగ్ ఫైళ్లు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి.
‘‘ఉద్యోగులకు జీతాలు లేవు. ఏ ఒక్కరూ సుఖశాంతులతో లేరు.
రాజధానిని చిన్నాభిన్నం చేసి అమరావతి ప్రజలను నట్టేట ముంచిన పాపం వైసీపీ, బీజేపీలదేనని సీపీఎం విమర్శించింది.
‘అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పిస్తా’’ అని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతగా ప్రస్తుత సీఎం జగన్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటీవ్ బ్యాంక్(ఆప్కాబ్) ఖాతాదారులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త సర్వీస్ చార్జీలు అమలు కానున్నాయి.
విద్యుత్తు సంస్థల్లో శనివారం నుంచి ఉద్యోగులకు హాజరు ఆధారిత జీతాల చెల్లింపు విధానం అమల్లోనికి రానున్నది.
‘మార్గదర్శి’ ఆడిటర్ అరెస్ట్