Home » Andhrajyothi
2025లో ప్రపంచవ్యాప్తంగా 541 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగించారు. ప్రపంచ జనాభాలో ఇది 65.7 శాతంగా ఉంది. ఏటా 24 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక ‘సిగ్నేచర్ టాటూ’లున్న వాడిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. ఫంకీ మటాస్(38)కు చిన్నప్పట్నుంచీ టాటూలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే టాటూ ఆర్టిస్టుగా మారాడు. ఖాళీ సమయాల్లో మ్యూజిక్ షోలు, ఫిల్మ్ ఈవెంట్స్కి వెళ్తుండేవాడు.
ఆ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలమే... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారని, చేపట్టిన కార్యం విజయవంతమవుతుందని, అయితే... కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’ (ఐఎమ్డీబీ)... ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినీతారల జాబితాను ప్రకటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి, టాప్-10లో చోటు దక్కించుకున్న భామలే వీళ్లు...
నెదర్లాండ్స్ నుంచి దక్షిణ అమెరికా దేశమైన సురినామ్ 1975లో స్వాతంత్య్రం పొందింది. ఆ దేశ జనాభాలో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. వీరంతా 19వ శతాబ్దంలో భారతదేశం నుంచి అక్కడికి వలస వెళ్లినవారే.
‘అబ్బబ్బా... ఆఫీస్లో పని తెమలడమే లేదు, బాగా స్ట్రెస్గా అనిపిస్తోంది...’ అని ఎవరైనా అంటే, ‘సెలవు పెట్టు, టూర్కి వెళ్లు, ట్రెక్కింగ్ చేయి...’ అనే సలహాలు సహజం. అదే కొరియాలో అయితే... ‘జిమ్జిల్బాంగ్’కి వెళుతున్నారు. అంటే... అదో సామూహిక స్నానాల వేదిక. వినోదభరిత కాలక్షేపంగా, మానసిక ఉల్లాసంగా కొరియన్లు భావించే ‘జిమ్జిల్బాంగ్’లో అనేక విశేషాలున్నాయి...
ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు.. అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేయడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే.. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయని, పెద్దలు ఆశీస్సులందిస్తారని తెలుపుతున్నారు.
అనశ్వర రాజన్... మలయాళంలో బాలనటిగా కెరీర్ మొదలెట్టి, లో బడ్జెట్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా ఎదిగింది. ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు కొట్టేస్తూ... ‘ఛాంపియన్’తో తెలుగులోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ మలయాళ బ్యూటీ పంచుకున్న ముచ్చట్లివి...
భూమిలోపల అలముకుంటుంది (వ్యాపిస్తుంది) కాబట్టి అల్లం అయ్యింది. తెలుగువాళ్లు శాస్త్రీయంగా పేర్లు పెట్టటంలో దిట్టలనటానికి అల్లమే సాక్షి! పచ్చి అల్లంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంస్కృతంలో దీన్ని ఆర్ద్రకం అన్నారు.
మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్, మిల్లెట్స్, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి.