Home » Andhrajyothi
అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైతు పోరాటమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు గత టీడీపీ ప్రభుత్వానికి భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నేరం చేయలేదని.. కానీ జగన్ ప్రభుత్వం వారిపై దమనకాండ సాగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్పై బౌలర్లు నామమాత్రంగా మారిపోయిన వేళ ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. బౌలర్లు నామమాత్రంగా మారిన ఈ మ్యాచ్లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్ములేపారు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్ పరుగుల వరద పారించారు.
బ్రెజిల్లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్లో జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు కోనుగోలు చేశారు. దీంతో ఈ జాతి ఆవుకు సరికొత్త రికార్డు సృష్టించింది.
జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్లో కోహ్లీకి చోటు దక్కక పోవచ్చని వార్తలు వస్తున్న వేళ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ను ప్రమోట్ చేయడానికి తన పేరునే వాడుకుంటున్నారని అన్నాడు.
ఈ ఏడాది చివరలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడనున్నాయి. 1992 తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడడం ఇదే తొలిసారి.
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది.
మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలు - 2024 ( Lok Sabha Elections - 2024 ) కోసం అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో పాటు కొత్త వారు సైతం ఉన్నారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.