• Home » sankranthi

sankranthi

Kite Festival: జనవరి 13 నుంచి పతంగుల పండుగ

Kite Festival: జనవరి 13 నుంచి పతంగుల పండుగ

సంక్రాంతి పండుగను పురష్కరించుకొని జనవరి 13 నుంచి పతంగుల పండుగను నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్‌ కైట్స్‌ అండ్‌ హాట్‌ ఎయిర్‌ బెలూన్స్‌ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

SANKRANThI : ఘనంగా సంక్రాంతి వేడుకలు

SANKRANThI : ఘనంగా సంక్రాంతి వేడుకలు

జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా సాగాయి. మంగళ, బుధవారాల్లో ప్రజలు పెద్దఎత్తున సంక్రాంతి, కనుమ వేడుకలను జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముంగిట రంగురంగుల రంగవల్లులను వేసి, గొబ్బెమ్మల ను ఏర్పాటు చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించారు. ఆలయాల్లోనూ మకర సంక్రమణ పూజలు, కనుమనాడు గోపూజ నిర్వహించారు. టీటీడీ హిం దూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం తలుపూరు లోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం గోపూజ చేశారు.

Amit Shah: గాలిపటం ఎగరేసిన అమిత్‌షా

Amit Shah: గాలిపటం ఎగరేసిన అమిత్‌షా

అహ్మదాబాద్‌లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో అమిత్‌షా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ సైతం ఆయన వెంటే ఉన్నారు.

Sankranti 2025: సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వచ్చేది ఇందువల్లే..

Sankranti 2025: సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వచ్చేది ఇందువల్లే..

భారతదేశంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో మకర సంక్రాంతి ప్రధానమైనది. ఆసేతు హిమాచలం ఒక్కో రాష్ట్రం వారు ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారికైతే మరీ ప్రత్యేకం. అయితే, సంక్రాంతి ఇతర పండగల మాదిరిగా కాకుండా ప్రతి ఏడాదిలో ఒకే సమయంలో ఎందుకు వస్తుందో తెలుసా.. అందుకు కారణమిదే..

Kurnool : ముగ్గుల పోటీల్లో వెయ్యి మంది మహిళలు

Kurnool : ముగ్గుల పోటీల్లో వెయ్యి మంది మహిళలు

కర్నూలు నగరంలోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో సోమవారం నిర్వహించిన ‘సంక్రాంతి ముగ్గుల పోటీల’కు అనూహ్య స్పందన లభించింది.

SANKRANTI : సంక్రాంతి సంబరాలు

SANKRANTI : సంక్రాంతి సంబరాలు

నగర శివార్లలోని శిల్పారామంలో సాంస్కృతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సంక్రాం తి పండుగను పురస్కరించుకుని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఏఓ క్రిష్ణప్రసాద్‌ సంబరాలను ప్రారంభించారు.

Konaseema: నరాలు తెగే ఉత్కంఠ రేపిన డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌ పోరు..

Konaseema: నరాలు తెగే ఉత్కంఠ రేపిన డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌ పోరు..

ఆత్రేయపురం వద్ద గోదావరి ప్రధాన కాలువలో మూడ్రోజులుగా వాటర్ స్పోర్ట్స్ ఉత్సాహంగా సాగుతున్నాయి. మెుత్తం 11 జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దగ్గరుండి మరీ పడవ పోటీలను నిర్వహించారు.

Amaravati : ప్రతి ఇంటా భోగ భాగ్యాలు వెల్లివిరియాలి.. తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్

Amaravati : ప్రతి ఇంటా భోగ భాగ్యాలు వెల్లివిరియాలి.. తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్

Hyderabad : సమస్యలు తొలగిపోయి ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు..

Makar Sankranti 2025: మకర సంక్రాంతి శుభ సమయం ఎప్పుడు.. పూజా విధానం ఎలాగంటే..

Makar Sankranti 2025: మకర సంక్రాంతి శుభ సమయం ఎప్పుడు.. పూజా విధానం ఎలాగంటే..

సనాతన ధర్మంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజున ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పండుగ శుభ సమయం ఎప్పుడు, పూజా విధానం ఎలా చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

SANKRANTI SPECIAL TRAINS: ప్రయాణికులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

SANKRANTI SPECIAL TRAINS: ప్రయాణికులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

SANKRANTI SPECIAL TRAINS: సంక్రాంతి పండగ వేళ.. ప్రయాణికులకు మళ్లీ దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోన్నట్లు ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి