ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోజూ ఒక అరటిపండును నెల రోజులు వరుసగా తినండి.. ఈ వ్యాధులన్నీ మాయం..!

ABN, Publish Date - Dec 23 , 2024 | 07:49 AM

అరటి పండు రోజు తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

1/7

అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

2/7

అరటి పండు రోజు తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

3/7

ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4/7

ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

5/7

అరటిపండు తింటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

6/7

అరటిపండు బీపీని అదుపులో ఉంచుతుంది. రోజూ ఒక అరటిపండు తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

7/7

అరటిపండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడతుంది.

Updated Date - Dec 23 , 2024 | 07:49 AM