ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

West Bengal: ఎన్‌ఐఏ, బీజేపీ మధ్య అవగాహన: టీఎంసీ

ABN, Publish Date - Apr 11 , 2024 | 08:13 AM

బీజేపీ, ఎన్‌ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. ఎన్‌ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు.

హుగ్లీ, ఏప్రిల్‌ 10: బీజేపీ, ఎన్‌ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. ఎన్‌ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు. అలాగే మరో బీజేపీ కార్యకర్త ఎన్‌ఐఏ అధికారి ఇంటికి వెళ్లి ఓ ప్యాకెట్‌ ఇచ్చారని ఆరోపించారు. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్త చేతిలో ఓ ప్యాకెట్టుతో ఎన్‌ఐఏ అధికారి ఇంట్లోకి ప్రవేశించారని, తిరిగి వచ్చేటప్పుడు అది ఆయన చేతిలో లేదని చెప్పారు. దీనికి సంబంధించిన హైక్వాలిటీ వీడియో ఫుటేజ్‌ సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని భయపడుతున్న బీజేపీ... గెలిచేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 08:13 AM

Advertising
Advertising