• Home » West Bengal

West Bengal

అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ

అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ

బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టడం జరిగిందని, మూడు కారిడార్లంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని మమతా బెనర్జీ అన్నారు.

45 రోజుల్లోగా సరిహద్దుల్లో కంచె, అవినీతిపరులకు జైలు... అమిత్‌షా

45 రోజుల్లోగా సరిహద్దుల్లో కంచె, అవినీతిపరులకు జైలు... అమిత్‌షా

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అవినీతి పరులను ఒకరి తరువాత మరొకరిని జైలుకు పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు.

కోల్‌కతా అగ్నిప్రమాదం.. 21కి చేరిన మృతుల సంఖ్య..

కోల్‌కతా అగ్నిప్రమాదం.. 21కి చేరిన మృతుల సంఖ్య..

కోల్‌కతా నగరంలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో జనవరి 26న అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది..

అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం... మమత సంచలన వ్యాఖ్యలు

అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం... మమత సంచలన వ్యాఖ్యలు

అజిత్ పవార్ మృతి చెందిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని వీడాలని పవార్ ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు సైతం భద్రత లేకుండా పోతోందన్నారు.

బీజేపీ.. దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది: సీఎం మమత

బీజేపీ.. దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది: సీఎం మమత

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎస్ఐఆర్‌‌ వెతలతో కవితా సంపుటి.. మమతా బెనర్జీ

ఎస్ఐఆర్‌‌ వెతలతో కవితా సంపుటి.. మమతా బెనర్జీ

ఎస్ఐఆర్‌ కారణంగా ప్రజలు పడిన ఇబ్బందులు, ఆవేదనలతో కూడిన 26 కవితల సంపుటితో తన 162వ పుస్తకాన్ని ఇదే బుక్ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నట్టు మమతా బెనర్జీ తెలిపారు.

Modi Targets Trinamool: టీఎంసీపై ప్రధాని మోదీ ఫైర్.. జంగిల్ రాజ్‌కు వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపు..

Modi Targets Trinamool: టీఎంసీపై ప్రధాని మోదీ ఫైర్.. జంగిల్ రాజ్‌కు వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపు..

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ఆదివారం పర్యటించారు. పర్యటన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై.. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు..

PM Modi: తృణమూల్‌ను సాగనంపేందుకు సమయం వచ్చింది: ప్రధాని మోదీ

PM Modi: తృణమూల్‌ను సాగనంపేందుకు సమయం వచ్చింది: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో అవినీతి కారణంగా కేంద్ర పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు చేరడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇళ్లు, ఉచిత రేషన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలన్నదే తన కోరిక అని అన్నారు.

PM Inaugurates Sleeper Vande Bharat: తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

PM Inaugurates Sleeper Vande Bharat: తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా.. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి హౌరా-గువాహటి(కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించే స్లీపర్ ట్రైన్‌కు పచ్చ జెండా ఊపారు.

PM Modi Bengal Visit: 17, 18 తేదీల్లో బెంగాల్‌లో మోదీ పర్యటన

PM Modi Bengal Visit: 17, 18 తేదీల్లో బెంగాల్‌లో మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ప్రకారం మైనారిటీల ఆధిపత్యం ఉన్న బెంగాల్‌లోని మాల్డాలో ఈనెల 17న జరిగే బహిరంగ ర్యాలీలో పాల్గొంటారు. సింగూర్‌లో జరిగే మరో ర్యాలీకి కూడా హాజరవుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి