Home » West Bengal
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నాలుగు అంతస్తుల హోటల్ భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. TMC సీనియర్ లీడర్, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ (75) బీర్భూమ్ జిల్లాలోని తన నివాసం సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ మృతిచెందారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హాట్లో తన ఇంటి పక్కనే ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు.
కోల్కతాలోని ఓ హాస్పిటల్లో కలకలం రేగింది. గైనకాలజీ విభాగం వాష్రూమ్లో 30 ఏళ్ల నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు వాష్రూమ్ తలుపులు బద్దలుగొట్టి ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకున్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది.
టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి.
బెంగాల్లో టీఎంసీ రెబల్ ఎంపీల్లో కొందరి తీరు ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు ఎంపీలు ఎన్డీఏ సమావేశానికి గైర్హాజయ్యారు. అదే సమయంలో సీఎం సువేందు అధికారి ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బంధువు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. BJPని వీడిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీలో చేరిన బోస్, ఇప్పుడు మరో రాజకీయ మార్పు దిశగా అడుగులు వేశారు.
పశ్చిమ బెంగాల్లో అరెస్టు అయిన ఒక ఉగ్రవాద అనుమానితుడు.. ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవాలని, అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన సీజేపీ నిరసనలోకి చొరబడాలని ప్రణాళిక వేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బయటపెట్టింది.
బిర్యానీ తినే పోటీల్లో పాల్గొన్న ఓ వ్యక్తి 45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిని రికార్డు సృష్టించాడు. పోటీలో గెలిచి జీవిత కాలం ఫ్రీగా బిర్యానీ తినే అవకాశాన్ని సంపాదించాడు.