• Home » TMC

TMC

తృణమూల్ కాంగ్రెస్‌కు నేతాజీ బంధువు చంద్ర కుమార్ బోస్ రాజీనామా

తృణమూల్ కాంగ్రెస్‌కు నేతాజీ బంధువు చంద్ర కుమార్ బోస్ రాజీనామా

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బంధువు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. BJPని వీడిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీలో చేరిన బోస్, ఇప్పుడు మరో రాజకీయ మార్పు దిశగా అడుగులు వేశారు.

బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు.. లెక్కించడంలో 5 మెషీన్లు విఫలం

బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు.. లెక్కించడంలో 5 మెషీన్లు విఫలం

పశ్చిమ బెంగాల్‌లో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో బయటపడిన ఈ నగదును లెక్కించే క్రమంలో ఏకంగా 5 కౌంటింగ్ మెషీన్లు విఫలం కావడం విశేషం.

మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు.. లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్..

మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు.. లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్..

లోక్‌సభ సమావేశాల సందర్బంగా మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో టీఎంసీ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు.

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. రెబల్ తృణమూల్ వర్గంలో చేరిన మదన్ మిత్ర

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. రెబల్ తృణమూల్ వర్గంలో చేరిన మదన్ మిత్ర

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదైంది. టీఎంసీలో కీలక నేత, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మదన్ మిత్ర పార్టీకి గుడ్‌బై చెప్పి, రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గంలో చేరారు.

టీఎంసీకి మరో షాక్.. బీజేపీలోకి ముగ్గురు మాజీ రాజ్యసభ సభ్యులు

టీఎంసీకి మరో షాక్.. బీజేపీలోకి ముగ్గురు మాజీ రాజ్యసభ సభ్యులు

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీలు తాజాగా బీజేపీలో చేరారు.

మీరు నన్ను ఆపాలనుకుంటే.. చంపాల్సిందే.. తిరుగుబాటుదారులకు మమత సవాల్..

మీరు నన్ను ఆపాలనుకుంటే.. చంపాల్సిందే.. తిరుగుబాటుదారులకు మమత సవాల్..

రాజకీయంగా తనను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యంకాదని, తనను ఆపాలంటే తన ప్రాణాలు తీయాల్సిందేనని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

తృణమూల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ముదురుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం సహా తమదే అసలైన టీఎంసీ అని ఓ సమావేశం కూడా నిర్వహించింది.

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆఫీస్‌పై కోడిగుడ్లు, కూరగాయలతో దాడి..

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆఫీస్‌పై కోడిగుడ్లు, కూరగాయలతో దాడి..

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా కార్యాలయంపై బీజేపీ ఆందోళనకారులు దాడి చేశారు. బుధవారం కృష్ణానగర్‌లోని ఆమె కార్యాలయంపై కోడిగుడ్లు, కూరగాయలు విసిరారు.

టీఎంసీకి షాక్.. ఆ కేసుపై అత్యవసర విచారణకు కోల్‌కతా హైకోర్టు నిరాకరణ

టీఎంసీకి షాక్.. ఆ కేసుపై అత్యవసర విచారణకు కోల్‌కతా హైకోర్టు నిరాకరణ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

తృణమూల్‌లో అధిపత్య పోరు.. పార్టీపై పట్టు తనదేనన్న మమత

తృణమూల్‌లో అధిపత్య పోరు.. పార్టీపై పట్టు తనదేనన్న మమత

బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఎంసీలో అంతర్గత విభేదాలు ముదురుతున్న తరుణంలో మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి