ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: నందిగామలో వైసీపీకి భారీ షాక్

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:26 PM

Andhrapradesh: మరో నెలన్నరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీ కూడా వచ్చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ ప్రచారానికి సిద్ధమవుతోంది. రెండో సారి విజయం తమదే అన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నందిగామలో వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా, మార్చి 18: మరో నెలన్నరలో ఏపీలో ఎన్నికలు (AP Elections) జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీ కూడా వచ్చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ (YSRCP) ప్రచారానికి సిద్ధమవుతోంది. రెండో సారి విజయం తమదే అన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నందిగామలో వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. వైసీపీకి చెందిన ఇద్దురు కౌన్సిలర్లు టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం విజయవాడలో టీడీపీ నేతలు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. కౌన్సిలర్లతో పాటు మరికొంత మందిని శివనాథ్, తంగిరాల సౌమ్య.. పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లు మారం అమరయ్య, శేషకుమారి టీడీపీలో చేరారు.

ఇవి కూడా చదవండి..

PM MODI: కవిత అరెస్ట్‌పై మొదటిసారి స్పందించిన మోదీ.. జగిత్యాల సభలో ఆ ఇద్దరికి వార్నింగ్..!

Tamilisai: తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 12:28 PM

Advertising
Advertising