• Home » NTR District

NTR District

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: వసంత కృష్ణప్రసాద్

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: వసంత కృష్ణప్రసాద్

ప్రజాహితమే ప్రభుత్వ అభిమతమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజాదర్బారు’ నిర్వహించారు.

ఫోన్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ మోసం.. రూ.99 వేల హాంఫట్

ఫోన్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ మోసం.. రూ.99 వేల హాంఫట్

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి ఫొన్‌ తీసుకున్న మాయగాడు క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయాడు.

దున్నపోతుతో నిరసన..  వైసీపీ నేతలపై కేసు నమోదు

దున్నపోతుతో నిరసన.. వైసీపీ నేతలపై కేసు నమోదు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావుతో పాటు మరికొందరిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు.

యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్

యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద 'యోగాంధ్ర'లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశా పాల్గొన్నారు. జూన్ 21న జరిగే యోగాంధ్ర విజయవంతానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఎలా ఉంటారో పవన్ నిరూపించారు: ఎమ్మెల్సీ నాగబాబు..

చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఎలా ఉంటారో పవన్ నిరూపించారు: ఎమ్మెల్సీ నాగబాబు..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరంలో జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లను నాగబాబు పరిశీలించారు.

జూన్ 21న 25,000 మందితో యోగా: కలెక్టర్ లక్ష్మీ శా

జూన్ 21న 25,000 మందితో యోగా: కలెక్టర్ లక్ష్మీ శా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర 2026 నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికీ యోగాను చేరువ చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.

డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ..

డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డుల రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో ఆరు ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈదురుగాలుల బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షాలు..

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈదురుగాలుల బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షాలు..

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. వివరాల్లోకి వెళితే..

సూసైడ్ చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం..

సూసైడ్ చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం..

చంద్రశేఖర్ అనే వ్యక్తి మనస్థాపంతో చనిపోతున్నానని సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మెసేజ్‌తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు.

పొదుపు చర్యలు.. బ్యాటరీ సైకిల్‌పై కలెక్టర్ లక్ష్మీశా

పొదుపు చర్యలు.. బ్యాటరీ సైకిల్‌పై కలెక్టర్ లక్ష్మీశా

ఇంధన పొదుపు చర్యల్లో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. బ్యాటరీ బైక్‌లే కాదు.. బ్యాటరీ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి