Home » NTR District
ఇంధన పొదుపు చర్యల్లో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. బ్యాటరీ బైక్లే కాదు.. బ్యాటరీ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. బాపు మ్యూజియంలోని విక్టోరియా హాల్లో నిర్వహించే లేజర్ షోకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు.
మహిళను ఇంటికి తీసుకురావడానికి బంధువులు ఒప్పుకోకపోవటంతో ఓ యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బ్లేడుతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడుకు చెందిన వైసీపీ నేత బూతు పురాణం తాజాగా బయటపడింది. తన ఫోన్ ఎత్తడం లేదని వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత వేలాద్రి నోరు పారేసుకున్నాడు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల కళను కాపాడేందుకు, ఈ హస్తకళాకారులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం చేపట్టింది.
ఎన్టీఆర్ జిల్లాలో బ్లాక్ స్పాట్స్ పరీశలన బస్సు యాత్రలో భాగంగా అధికారులు ఇబ్రహీంపట్నం, కేతనకొండ గ్రామాల్లో పర్యటించారు. మొత్తం 28 బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు.
మావిగన్ అంటూ నోటికొచ్చినట్లుగా జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ కేవినేని శివనాథ్ తెలిపారు. ఇటువంటి కామెడీ పీస్లు రాష్ట్ర రాజకీయాలలో పనికిరారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్ను వెనక నుంచి గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మైనర్లు మృతిచెందారు.