ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: కేసీఆర్‌కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు

ABN, First Publish Date - 2023-11-20T12:06:44+05:30

Telangana Elections: సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కరీంనగర్: సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి గంగుల కమలాకర్‌పై (Minister Gangula Kamalakar) బీజేపీ నేత బండి సంజయ్ (BJP Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వాళ్లది కబ్జాల ఆరాటం....నాది పేదల పోరాటం. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి’’ అని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల కమలాకర్ నెంబర్ వన్ అని ఆరోపించారు. బియ్యం టెండర్లలో గంగుల రూ.1300 కోట్ల గోల్ మాల్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి పదవులున్నయ్ అని.. నిరుద్యోగులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఏమైందని నిలదీశారు. ఫస్ట్‌కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్‌కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-20T12:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising