Home » Assembly elections
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్నట్లు ఉందట ఏపీలో వైసీపీ పరిస్థితి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేది తామేనని, వందకు పైగా సీట్లు సాధిస్తామని ఎన్నికల షెడ్యూల్కు ముందు వైసీపీ (YSRCP) నాయకులు లెక్కలు వేశారు. గత ఎన్నికల్లో 151 సీట్లు రావడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణంగా 50 సీట్లు తగ్గినా.. వంద సీట్లు వస్తాయని అంచనా వేశారట. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీ నాయకులకు నిద్ర పట్టడంలేదనే చర్చ జరుగుతోంది.
Janasena Glass Symbol: గ్లాస్ గుర్తు జనసేనకు కేటాయించొద్దని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) ఫౌండర్ ప్రెసిడెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గ్లాసు గుర్తును జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని పిటిషన్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై..
ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహానగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసింది. ఓవైపు అమరావతిని అభివృద్ధి చేకయక, మరోవైపు విశాఖపట్టణం పేరును వాడుకుని జగన్ ప్రభుత్వం కాలక్షేపం చేసిందనే విమర్శలు ఉన్నాయి.
ఆంధ్రపదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మంటూ వైసీపీ (YSRCP) ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. తమ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారంటూ సీఎం జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. వాస్తవం చూస్తే మాత్రం జగన్ ప్రభుత్వంలో సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రధానంగా వైద్య సేవల విషయంలో..
ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఏపీ(ap)లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్(congress), సీపీఐ(cpi) భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం ఖారారైంది. ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లో ఒక లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పోటీ చేయనుంది.
అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాజకీయాలు హాట్ గా మారాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కొన్ని కొన్ని సార్లు వారు చేస్తున్న కామెంట్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కొందరు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించేస్తున్నారు. నేతలే కాకుండా వాలంటీర్లు సైతం డోంట్ కేర్ అంటుండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ బీజేపీలో పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో గెలుపుపై ధీమా పెరిగి.. బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఏ సీటు ఖరారైందో అంతర్గతంగా