Home » Assembly elections
గత జగన్ సర్కారు బాధితుల్లో సామాన్యులే కాదు ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్.. ఇంకా చాలామంది ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై గురువారం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా
ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికై దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హతా పరీక్షలు ‘నీట్’ను కర్ణాటకలో రద్దు చేసేందుకు శాసనసభ ఉభయసభలు తీర్మానించాయి.
మహారాష్ట్ర అంసెబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలోని ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్సీపీ (అజిత్) అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం న్యూడిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా లో గురువారం తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో 2024-25 సంవత్సరానికిగాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్ఠాత్మక పథకాలు, ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకుని..
స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్( Vijay) రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా ఆయన తొలుత వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్టు సమాచారం.
'ఉచిత' హామీలతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శనివారంనాడు శ్రీకారం చుట్టింది. ఉచిత విద్యుత్- 24 గంటల నిరంతర విద్యుత్, ఉచిత వైద్య చికిత్స, ఉచిత విద్య, మహిళలకు రూ.1000 చొప్పన ప్రతినెలా ప్రోత్సాహకాలు, యువకులందరికీ ఉద్యోగం వంటి 5 హామీలను ప్రకటించింది.
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'ఇండియా' కూటమి 10 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఏడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ అల్లిన భయం, గందరగోళం బద్దలయ్యాయని అన్నారు.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనిచ్చిన 'ఇండియా' కూటమి 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని సత్తా చాటుకుంది. 'ఇండియా' కూటమి 10 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఒక సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు.
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసినా.. ప్రస్తుతం మరోసారి ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల(Assembly Bypolls) ఫలితాలు మధ్యాహ్నంకల్లా విడుదల కానున్నాయి.