ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ..

ABN, Publish Date - Dec 21 , 2023 | 12:50 PM

విజయనగరం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు పురస్కరించుకుని పోలిపల్లిలో బుధవారం నిర్వహించిన సభ విజయవంతమయింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. లోకేష్‌ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రసంగంలోని ప్రతి అంశానికీ ప్రేక్షకులు ఉత్తేజితులై కేరింతలు కొట్టారు.

1/10

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సభ ప్రారంభానికి ముందు తాత నందమూరి తారక రామారావుకు పూలమాలతో నివాళులర్పిస్తున్న దృశ్యం.

2/10

యువనేత నారా లోకేష్‌ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రసంగంలోని ప్రతి అంశానికీ ప్రేక్షకులు ఉత్తేజితులై కేరింతలు కొట్టారు.

3/10

సభకు విచ్చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రజలకు అభినందనలు తెలుపుతున్న దృశ్యం.

4/10

యువగళం పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన జన ప్రభంజనం..

5/10

సభ వేదికపై కూర్చున్న ఇద్దరు ముఖ్య నేతలు.. చంద్రబాబు, పవన్ మాట్లాడుకుంటున్న దృశ్యం.

6/10

తొలిసారిగా ఒకే వేదికపై ఆశీనులైన నేతలు లోకేష్, పవన్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ..

7/10

యువగళం ముగింపు సభకు ఎర్ర చీరలు ధరించి విచ్చేసిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు..

8/10

యువగళం పాదయాత్ర ముగింపు సభకు విచ్చేసిన ప్రజలకు అభివాదం తెలుపుతున్న నారా లోకేష్..

9/10

తెలుగుదేశం అధినేత చంద్రబాబ నాయుడు యువగళం ముగింపు సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

10/10

లోకేష్ యువగళం ముగింపు సభకు విచ్చేన జనసేనాని పవన్ కల్యాణ్ వేదికపై మాట్లాడుతున్న దృశ్యం.

Updated Date - Dec 21 , 2023 | 12:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising