ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodanadu Estate: ‘కొడనాడు ఎస్టేట్‌’ కేసు విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-11-25T07:48:31+05:30

నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌(Kodanadu Estate) కేసు విచారణ జనవరి 5వ తేదీకి వాయిదావేస్తూ జిల్లా న్యాయస్థానం

ప్యారీస్‌(చెన్నై): నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌(Kodanadu Estate) కేసు విచారణ జనవరి 5వ తేదీకి వాయిదావేస్తూ జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ, బంధువు ఇళవరసిలకు చెందిన టీ ఎస్టేట్లు కొడనాడులో ఉన్నాయి. ఇక్కడున్న బంగ్లాలో 2017 ఏప్రిల్‌ 23వ తేది అర్ధరాత్రి చొరబడిన 11 మంది ముఠా వాచ్‌మేన్‌ ఓంబహదూర్‌ను హతమార్చి విలువైన వస్తువులు దోచుకొని వెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఊటీ(Ooty)లో ఉన్న జిల్లా న్యాయస్థానంలో కొనసాగుతున్న నేపథ్యంలో, శుక్రవారం జరిగిన విచారణకు ముద్దాయిలు సయన్‌, వాయలార్‌ మనోజ్‌, జితిన్‌జాయ్‌ మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించి మిగతా ముద్దాయిలను విచారణ జరపాల్సి ఉందని కోరారు. ఇందుకు సమ్మతించిన న్యాయమూర్తి శ్రీధరన్‌, ఈ కేసు తదుపరి విచారణ 2024 జనవరి 5వ తేదీకి వాయిదావేశారు.

Updated Date - 2023-11-25T07:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising