Home » Chennai News
చెన్నై సహా ఆరు జిల్లాల్లో మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
తమిళనాడు రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లో ఉన్న 18 జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తిరుపతి-కాట్పాడి మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఆ రైళ్ల వివరాలిలా ఉన్నాయి.
దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమలు, కోస్తా జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి.
భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.
తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్లోని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చని జిల్లా యంత్రాంగం తెలిపింది.
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించారు.
వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.