• Home » Tamil Nadu

Tamil Nadu

Student: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం.. విద్యార్థినికి గర్భం

Student: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం.. విద్యార్థినికి గర్భం

విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయిన మెరైన్‌ ఇంజనీర్‌.. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి లొంగదీసుకున్నట్లు సమాచారం. కాగా.. పోలీసులు పోక్సో చట్టం కింద యువకుడిని అరెస్ట్‌ చేశారు.

New Year: న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌ .. మల్లెపూలు కిలో రూ.3,000

New Year: న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌ .. మల్లెపూలు కిలో రూ.3,000

మల్లెపూలు కిలో రూ.3 వేలంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్పిందేమరి. నూతన సంవత్సరం మల్లె రైతులను, వ్యాపారులకు ఆదుకుందని చెప్పవచ్చు. రాజధాని నగరం చెన్నైతోపాటు ముఖ్య పట్టణాల్లో కిలో మల్లెపూలు రూ. 2,500 నుంచి రూ. 2 వేల వరకు విక్రయించారు.

Chennai News: మెరీనాలో బైక్‌ రేస్‌ నిషేధం..

Chennai News: మెరీనాలో బైక్‌ రేస్‌ నిషేధం..

చెన్నై నగరంలోగల మెరీనా బీచ్ ప్రాంతంలో బైక్‌ రేస్‌లను నిషేధించారు. ఈమేరకు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ అరుణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎలియట్స్‌ బీచ్‌ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 7 నుంచి జవనరి 1వ తేది ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్‌ నిబంధనల్లో మార్పులుంటాయని పోలీస్ శాఖ తెలిపింది.

CM Stalin: ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే

CM Stalin: ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే

ఏం డౌట్ అవసరం లేదు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే.. అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా ఎంపీ కనిమొళికి అప్పగించానని తెలిపారు. డీఎంకేకు అధికారం ఖాయం అని ఆయన అన్నారు.

TVK Chief Vijay: నటుడు, TVK అధినేత విజయ్ కీలక నిర్ణయం.. 30 ఏళ్లు నిలబడతానంటూ..

TVK Chief Vijay: నటుడు, TVK అధినేత విజయ్ కీలక నిర్ణయం.. 30 ఏళ్లు నిలబడతానంటూ..

తమిళ నటుడు, టీవీకే అధినేత దళపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్‌ కథానాయకుడిగా నటించిన జననాయగన్‌ సినిమా ఆడియో విడుదల వేడుక మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..

Chennai News: కన్నీటి ‘సునామీ’కి 21 యేళ్లు..

Chennai News: కన్నీటి ‘సునామీ’కి 21 యేళ్లు..

సునామీ వచ్చి 21 సంవత్సరాలు పూర్తయింది. ఆ పెను విషాదాన్ని తీరం వాసులు ఇప్పటికీ మరువలేకనొతున్నారు. సునామీ జలప్రళయం వచ్చి 21 ఏళ్లు గడిచిన సందర్భంగా శుక్రవారం తమ వారికి తీరం వెంబడి కన్నీటితో అంజలి ఘటించారు. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంట నివాళుర్పించారు.

CM Stalin: నేను, నాన్న క్రికెట్‌ లవర్స్‌...

CM Stalin: నేను, నాన్న క్రికెట్‌ లవర్స్‌...

నేను, నాన్న కరుణానిధి క్రికెట్‌ లవర్స్‌ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... కరుణానిధి క్రికెట్‌ పోటీలను స్టేడియంకు వెళ్ళి ఆసక్తిగా తిలకించేవారని గుర్తు చేశారు. అలాగే... క్రికెట్‌లో ధోనీ కెప్టెన్సీ అంటే తనకెంతో ఇష్టమని ముఖ్యమంత్రి అన్నారు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. చివరకు ఎక్కడకు దారితీసిందంటే..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. చివరకు ఎక్కడకు దారితీసిందంటే..

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువకుడు మోసం చేయడంతో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణంలో చోటుచేసుకుంది. దీప రోషిణి అనే విద్యార్థిని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.

Road Accident: తమిళనాడులో పెను విషాదం.. బస్సు టైరు పేలి..

Road Accident: తమిళనాడులో పెను విషాదం.. బస్సు టైరు పేలి..

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Chennai News: కత్తులు సాన పెడతామంటూ వచ్చి పిల్లల కిడ్నాప్‌ యత్నం..

Chennai News: కత్తులు సాన పెడతామంటూ వచ్చి పిల్లల కిడ్నాప్‌ యత్నం..

చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన యువవుడిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి