• Home » Tamil Nadu

Tamil Nadu

పళనిస్వామి వ్యాఖ్యలతో తమిళనాట దుమారం.. ఖండించిన సీఎం స్టాలిన్

పళనిస్వామి వ్యాఖ్యలతో తమిళనాట దుమారం.. ఖండించిన సీఎం స్టాలిన్

ఏఐఏడీఎమ్‌కే చీఫ్ పళనిస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్‌ను సీఎం స్టాలిన్ ఖండించారు.

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

తమిళనాడు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

హీరో అజిత్‌ అభిమానుల ఓట్ల కోసం..

హీరో అజిత్‌ అభిమానుల ఓట్ల కోసం..

ప్రముఖ సినీ నటుడు అజిత్‌ అభిమానుల మద్దతు పొందేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

జైలు నుంచే హరినాడార్‌ నామినేషన్‌

జైలు నుంచే హరినాడార్‌ నామినేషన్‌

స్థానిక పుళల్‌ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న హరి నాడార్‌, ఆలంకుళం నియోజకవర్గంలో పోటీచేసేందుకు నామినేషన్‌ వేశారు.

 9 మంది ఓటర్ల కోసం 150 కి.మీ వెళ్లాల్సిందే

9 మంది ఓటర్ల కోసం 150 కి.మీ వెళ్లాల్సిందే

కన్నియాకుమారి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో 9 మంది ఓటర్లుండగా, ఎన్నికల అధికారులు సుమారు 150 కి.మీ పయనించాల్సిన పరిస్థితులన్నాయి.

ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్‌’లు

ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్‌’లు

ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్‌ఫోన్లకు వస్తున్న లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే నా బాధ్యత: అన్నామలై

అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే నా బాధ్యత: అన్నామలై

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే తన పాత్ర అని, అది తన బాధ్యత అని చెప్పారు.

అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..

అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళిసై సౌందరరాజన్‌కు పార్టీ టిక్కెట్ దక్కినప్పటికీ, పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత కె.అన్నామలైకి ఈ జాబితాలో చోటుదక్కలేదు.

తమిళనాడు ఎన్నికలు.. 27 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తమిళనాడు ఎన్నికలు.. 27 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 27 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు విడుదల చేసింది. డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..

వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..

ప్రముఖ నేపథ్యగాయని, బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాగూర్‌ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి