• Home » Tamil Nadu

Tamil Nadu

పొరపాటు జరిగింది, చింతిస్తున్నా.. త్రిషపై వ్యాఖ్యలకు నయినార్ నాగేంద్రన్

పొరపాటు జరిగింది, చింతిస్తున్నా.. త్రిషపై వ్యాఖ్యలకు నయినార్ నాగేంద్రన్

టీవీకే అధ్యక్షుడు విజయ్‌‌ను విమర్శించే క్రమంలో నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ క్షమాపణలు తెలిపారు.

తమిళనాడు మహిళలకు గుడ్‌న్యూస్... వారి అకౌంట్లలో రూ.5 వేలు జమ

తమిళనాడు మహిళలకు గుడ్‌న్యూస్... వారి అకౌంట్లలో రూ.5 వేలు జమ

తమిళనాడు ప్రభుత్వం మహిళకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో తలో రూ.5 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఎక్స్ వేదికగా సీఎం స్టాలిన్ కీలక సందేశాన్ని ఇచ్చారు.

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం విజిల్‌‌కు వేయండి: విజయ్

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం విజిల్‌‌కు వేయండి: విజయ్

తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగంపై తమిళగ వెట్రి కళగం నేత, నటుడు విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతికి డీఎంకే పాల్పడుతోందని అన్నారు.

ఎన్నికలకు ముందు బొనాంజా.. ఒక్కో మహిళ ఖాతాలో రూ.5,000

ఎన్నికలకు ముందు బొనాంజా.. ఒక్కో మహిళ ఖాతాలో రూ.5,000

కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

ఇద్దరిని బలిగొన్న ‘రీల్స్‌ వ్యామోహం’

ఇద్దరిని బలిగొన్న ‘రీల్స్‌ వ్యామోహం’

‘రీల్స్‌ వ్యామోహం’ రెండు ప్రాణాలను బలిగొంది. రీల్స్‌ చేసే ప్రయత్నంలో రైలు ఢీకొని యువకుడు మృతి చెందగా, తీవ్ర మనస్తాపంతో అతని ప్రియురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

‘ఇంటి దీపం’ ఆరిపోతుందని..!

‘ఇంటి దీపం’ ఆరిపోతుందని..!

ఇంటి దీపమైన తన భార్య క్యాన్సర్‌ కారణంగా దూరమవుతుందని ఆందోళన చెందిన ఓ వ్యక్తి... ఆమెతో పాటు తనూ తనువు చాలించాలనుకున్నాడు. అయితే తామిద్దరం లేకుంటే తమ ఇద్దరు చిన్నారుల ఆలనా పాలనా చూసేవారుండరన్న భయంతో ఆ ముగ్గురికీ విషమిచ్చి, తానూ ఉరేసుకున్నాడు.

అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లలో గెలుస్తాం

అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లలో గెలుస్తాం

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ధీమా వ్యక్తం చేశారు.

హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్డు తినొద్దు

హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్డు తినొద్దు

రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రజలు హాప్‌ బాయిల్డ్‌ గుడ్డు తింటే అనారోగ్యానికి గురవుతారని, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు హాఫ్‌ బాయిల్డ్‌ తినొద్దని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం హెచ్చరించారు.

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి

పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి

ఒడిశాలోని చిలికా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. రెండవది.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో పులికాట్ సరస్సు. ఇక్కడికి ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి 137 రకాల పక్షులు వలస వస్తుంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి