ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashok Gajapati Raju : సిరిమానోత్సవం రోజు చంద్రబాబుకు బెయిల్‌ రావడం శుభపరిణామం

ABN, First Publish Date - 2023-11-01T20:22:15+05:30

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కు బెయిల్ రావడం శుభపరిణామం అని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ( Ashok Gajapati Raju ) అన్నారు.

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కు బెయిల్ రావడం శుభపరిణామం అని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ( Ashok Gajapati Raju ) అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘అమ్మవారి ఉత్సవం ముగిసిన తర్వాత బాణాసంచా కాల్చటం, చంద్రబాబు జైల్లో నుండిచి రావటం కాకతాళీయమే అయినప్పటికీ.. రాజ్యాంగంలోని హక్కులతో చంద్రబాబు జైలు నుంచి రావటం ఆనందంగా ఉంది. ప్రతిపక్ష నేత తన పని తాను చేసుకోనివ్వకుండా జగన్‌రెడ్డి కోర్టుల ద్వారా నిర్భందించారు. ఛార్జిషీట్ కూడా లేకుండా విచారణ పేరుతో 52 రోజులు చంద్రబాబుని అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. బాబుతో నేను అని సంతకాలు పెడుతున్న పెన్సిల్‌ను కూడా పోలీసులు దారుణంగా పట్టుకుపోయారు’’ అని అశోక్‌గజపతిరాజు అన్నారు.

Updated Date - 2023-11-01T20:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising