Home » Ashok Gajapathi Raju
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections ) టికెట్ల లొల్కికి ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసంతుష్టులను బుజ్జగించడానికి అధినేతలు, అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. టికెట్లు దక్కని వారు ఇండిపెండెంట్లుగా పోటీచేస్తామని ప్రకటించడమా..? లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏదోక కండువా కప్పేసుకోవడమా..? లాంటివి చేస్తున్నారు..
విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ..
విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.
రాజవంశీయులంటే విలాసవంతమైన జీవితే గుర్తొస్తుంది. అందులోనూ కేంద్ర మంత్రిగా పనిచేస్తే మరింత లగ్జరీగా జీవితం గడుపుతారని అందరూ భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా గడుపుతుంటారు రాజవంశీయుడు, సీనియర్ పొలిటీషన్ ఒకప్పటి కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు.
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కు బెయిల్ రావడం శుభపరిణామం అని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ( Ashok Gajapati Raju ) అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నేతలు వెటకారం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదంటే ఆసుపత్రికి వెళ్లనీయకపోవటం బుద్ధీ, జ్ఞానం లేని చర్య అని అన్నారు.
అప్పట్లో ఎన్టీఆర్పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
ఐఎఎస్, ఐపీఎస్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కేంద్రం ఒక్క మాట చెబితే ఐదు నిమిషాల్లో పరిస్థితి అంతా చక్కబడిపోతుంది.
జగన్రెడ్డి(Jagan Reddy) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapati Raju) వ్యాఖ్యానించారు.
విజయనగరం: లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి దిగమింగారని విచారించి అనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అరెస్ట్ చేసిందని, అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి ధర్మాన తదితరులు జగన్ అరెస్ట్ సమయంలో ఏమన్నారో అందరికీ తెలుసునని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.