ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam: పిఠాపురంలో లోకేష్ యువగళం పాదయాత్ర బహిరంగ సభ రద్దు

ABN, First Publish Date - 2023-12-02T18:04:38+05:30

పిఠాపురం ఉప్పాడ సెంటర్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) బహిరంగ సభ రద్దు అయింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గొంతు నొప్పి తీవ్రంగా ఉండడంతో లోకేష్ బహిరంగ రద్దు చేసుకున్నారు.

కాకినాడ: పిఠాపురం ఉప్పాడ సెంటర్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) బహిరంగ సభ రద్దు అయింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గొంతు నొప్పి తీవ్రంగా ఉండడంతో లోకేష్ బహిరంగ రద్దు చేసుకున్నారు. రేపు ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో లోకేష్ ప్రసంగించనున్నారు. నిన్న కాకినాడ సభలో గొంతునొప్పితో ప్రసంగించేందుకు లోకేష్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈరోజు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలతో గొంతు నొప్పితోనే లోకేష్ మాట్లాడారు.

Updated Date - 2023-12-02T18:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising