Home » YuvaGalamPadayatra
నారా లోకేష్ యువగళం పాదయాత్ర జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజుల పాటు బ్రేక్ పడింది.
టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. నేటితో లోకేష్ పాదయాత్ర 105వ రోజుకు చేరుకుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ కుడి చేతి భుజానికి మళ్లీ తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది.
జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సోమవారం నాటికి..
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో కొనసాగుతోంది.
సీఎం జగన్ (CM Jagan)పై టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అని దుయ్యబట్టారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లా కోడుమూరులో యువగళం పాదయాత్రను నిర్వహిస్తున్నారు.
రైతాంగాన్ని సీఎం జగన్ (CM Jagan) గాలికొదిలేశారని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంపై జగన్కు కనీస అవగాహన లేదని ఎద్దేవాచేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 83వ రోజుకు చేరుకుంది. నేడు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు నియోజక వర్గంలోని నందవరం మండలంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.