ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Jan 01 , 2026 | 11:20 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్లు వేమూరి ఆదిత్య, కోగంటి భాను ప్రకాష్, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను శాలువాతో సత్కరించిన సీఏం రేవంత్ రెడ్డి
Updated Date - Jan 02 , 2026 | 01:50 PM