ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN, Publish Date - Jan 01 , 2026 | 09:11 PM

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం వేలాదిగా తిరుమలకు సామాన్య భక్తులు చేరుకుంటున్నారు. రేపటి నుంచి సర్వదర్శనానికి టీటీడీ భక్తులను అనుమతించనున్నడంతో భారీగా తిరుమలకు చేరుకున్నారు భక్తులు.

1/7

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం వేలాదిగా తిరుమలకు సామాన్య భక్తులు చేరుకుంటున్నారు.

2/7

రేపటి నుంచి సర్వదర్శనానికి టీటీడీ భక్తులను అనుమతించనున్నడంతో భారీగా తిరుమలకు చేరుకున్నారు భక్తులు.

3/7

అవుటటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి భక్తులను ప్రధాన క్యూ లైన్‌లోకి టీటీడీ అనుమతించింది.

4/7

వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతోనే తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.

5/7

టీటీడీ అధికారుల అంచనాలకు మించి తిరుమలకు భక్తులు చేరుకున్నారు. భక్తులను క్రమబద్ధంగా లోపలి క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

6/7

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఆహారం, భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేసినట్లు అధికారులు తెలిపారు.

7/7

క్యూ లైన్లలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, భక్తుల కదలికలు సజావుగా సాగేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Jan 01 , 2026 | 09:15 PM