ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జనాభా లెక్కల సేకరణకు ముహూర్తం ఖారారు

ABN, Publish Date - Jun 05 , 2025 | 08:54 AM

India Census 2027: దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖారారు చేసింది. రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు వివరించింది.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల (Population Census) సేకరణకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ముహూర్తం ఖారారు చేసింది. మార్చి 1, 2027 (Begin March 1 2027) నుంచి దేశంలో 16వ జనగణను చేపట్టనున్నట్లు తెలిపింది. జనగణనతోపాటే కులగణన చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది.


రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు వివరించింది. అయితే హిమపాతం ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖాండతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన లడ్డాఖ్‌లో 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

For More AP News and Telugu News

Updated Date - Jun 05 , 2025 | 08:54 AM