ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt: రూ.2,500 కోట్ల రుణం తీసుకున్న రాష్ట్రం

ABN, Publish Date - May 14 , 2025 | 07:35 AM

రాష్ట్ర ప్రభుత్వం, మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన ఈ-వేలం ద్వారా రూ. 2,500 కోట్ల రుణం తీసుకుంది. ఇందులో మూడు విభాగాలుగా వడ్డీ రేట్లతో రూ. 800 కోట్ల, రూ. 800 కోట్ల మరియు రూ. 900 కోట్ల రుణాలు ఉన్నాయి.

హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన ఈ-వేలం ద్వారా రూ.2,500 కోట్ల రుణం తీసుకుంది. ఇందులో 21 ఏళ్ల కాల పరిమితి 6.86 శాతం వార్షిక వడ్డీతో రూ.800 కోట్లు, 22 ఏళ్ల కాల పరిమితి 6.86 శాతం వార్షిక వడ్డీతో రూ.800 కోట్లు, 25 ఏళ్ల కాల పరిమితి 6.85 శాతం వార్షిక వడ్డీతో రూ.900 కోట్ల రుణాలు ఉన్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని ఏడు రాష్ట్రాలు రూ.11,500 కోట్ల అప్పులు తీసుకున్నాయి.

Updated Date - May 14 , 2025 | 07:35 AM