ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మొక్కలు సిద్ధం చేసుకోవాలి : ఏడీఆర్‌డీవో

ABN, Publish Date - May 29 , 2025 | 11:36 PM

హరితహారంలో పథకంలో నాటేందుకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసుకోవాలని అదనపు డీఆర్‌డీవో రాజేశ్వరి సూ చించారు.

ఉపాధి హామీ పనుల వద్ద రికార్డులను పరిశీలిస్తున్న అదనపు డీఆర్‌డీవో రాజేశ్వరి

తిమ్మాజిపేట, మే 29 (ఆంధ్రజ్యోతి) : హరితహారంలో పథకంలో నాటేందుకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసుకోవాలని అదనపు డీఆర్‌డీవో రాజేశ్వరి సూ చించారు. మండల పరిధిలోని మ రికల్‌, మాన్యనాయక్‌తండా గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను పరిశీ లించి ఉపాధి హామీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న ప నులను పరిశీలించి కూలీలతో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ కూలీల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కూ లీలకు సక్రమంగా డబ్బులు వారి ఖాతాలో పడే లా చూడాలని, వారి పని దినాలలో సరిపోను కూలీ రావాలని ఆ విధంగా కూలీలతో పని చేయించాలన్నారు. అంతకు ముందు మరికల్‌ గ్రామపంచాయతీ ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై పలు విషయాలపై మాట్లాడారు. ఏపీవో సత్యనారాయణ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ బాలరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:36 PM