ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆపరేషన్‌ సిందూర్‌తో శత్రుదేశాల్లో వణుకు

ABN, Publish Date - May 26 , 2025 | 11:08 PM

ఆపరేషన్‌ సింధూర్‌తో శత్రుదేశాల్లో వణుకు పుట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ గౌడ్‌, మాజీ ఎ మ్మెల్యే అము రాజుల శ్రీదేవి అన్నారు. సోమవారం పట్టణంలోని టేకుల బస్తీ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు బీజేపీ నాయకులతో కలిసి తిరం గ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు.

బెల్లంపల్లి, మే26 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సింధూర్‌తో శత్రుదేశాల్లో వణుకు పుట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ గౌడ్‌, మాజీ ఎ మ్మెల్యే అము రాజుల శ్రీదేవి అన్నారు. సోమవారం పట్టణంలోని టేకుల బస్తీ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు బీజేపీ నాయకులతో కలిసి తిరం గ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ర్యా లీని చేపట్టామన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీచేపట్టిన ఆపరేషన్‌ సిం ధూర్‌తో శత్రుదేశాలక ముచ్చ మటలు పట్టాయన్నారు. నాయకులు కోడి రమేశ్‌, రాచర్ల సంతోష్‌, కళ్యాణి, కేశవరెడ్డి, గోవర్ధన్‌, పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:08 PM