విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి
ABN, Publish Date - May 21 , 2025 | 12:34 AM
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్లాగూడెం మదిర గ్రామం చైతన్యపురికి చెందిన ఈడబోయిన అశోక్ చెందిన రెండు గేదేల తప్పించుకొని ఆ గ్రామ శివారులో ఉన విద్యుత ట్రాన్స ఫార్మర్కు తాకి విద్యుతఘాతంలో మృతి చెందాయి.
వలిగొండ, మే 20 (ఆంధ్రజ్యోతి : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్లాగూడెం మదిర గ్రామం చైతన్యపురికి చెందిన ఈడబోయిన అశోక్ చెందిన రెండు గేదేల తప్పించుకొని ఆ గ్రామ శివారులో ఉన విద్యుత ట్రాన్స ఫార్మర్కు తాకి విద్యుతఘాతంలో మృతి చెందాయి. వాటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకొని బాధితునికి నష్టపరిహారం చెల్లించాలని రైతు ప్రభుత్వాన్ని కోరారు.
Updated Date - May 21 , 2025 | 12:34 AM