ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

ABN, Publish Date - Mar 28 , 2025 | 11:41 PM

గద్వాల సంస్థానాధీశుల వారసుడు శ్రీ కృష్ణరాంభూపాల్‌ జములమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

పూజలు చేస్తున్న శ్రీకృష్ణరాంభూపాల్‌

గద్వాల, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గద్వాల సంస్థానాధీశుల వారసుడు శ్రీ కృష్ణరాంభూపాల్‌ జములమ్మ దేవతను, పరశురాముడిని శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ఈవో పురేందర్‌కుమార్‌ స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్‌ వెంకట్రాములు ఆయనను శేషవస్త్రంతో సత్కరించారు.

Updated Date - Mar 28 , 2025 | 11:41 PM